Exclusive

Publication

Byline

శబరిమలకు 140 ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. ఈ స్టేషన్లలో స్టాప్‌లు!

భారతదేశం, డిసెంబర్ 8 -- శబరిమల మండల-మకరవిళక్కు నేపథ్యంలో అయ్యప్ప దర్శనానికి భారీగా భక్తులు వెళ్తున్నారు. మరోవైపు ఇండిగో విమానాలను రద్దు కావడంలాంటి కారణాలతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోం... Read More


హోటళ్లలో రూమ్ బుక్ చేస్తే ఆధార్ కార్డ్ ఫోటోకాపీకి ఇకపై అనుమతి లేదు.. UIDAI కొత్త రూల్!

భారతదేశం, డిసెంబర్ 7 -- హోటళ్ళు, ఈవెంట్‌లకు వెళ్లినప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ లేదా వాట్సాప్ ద్వారా ఫోటోకాపీని పంపించమని అడుగుతారు. వెరిఫికేషన్ కోసం దీనిని కొన్నేళ్లుగా పాటిస్తున్నారు. అయితే ఆధార్ సే... Read More


పవన్ కల్యాణ్‌కు అభినవ కృష్ణ దేవరాయ బిరుదు.. ప్రదానం చేసిన ఉడిపి పీఠాధిపతి

భారతదేశం, డిసెంబర్ 7 -- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కర్ణాటకలోని ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గీతోత్సవ్ ముగింపు కార్... Read More


ఇప్పటివరకు ప్రయాణికులకు రూ.610 కోట్లు తిరిగి చెల్లించిన ఇండిగో

భారతదేశం, డిసెంబర్ 7 -- ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కార్యకలాపాలను వేగంగా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చూస్తోంది. ఇండిగో ఇప్పటివరకు మొత్తం రూ.610 కోట్ల రీ... Read More


బర్త్ సర్టిఫికేట్ టూ బిల్డింగ్ పర్మిషన్స్.. ఇక మీదట అన్నీ జీహెచ్ఎంసీ నుంచే!

భారతదేశం, డిసెంబర్ 7 -- ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనం అయిన 27 మున్సిపాలిటీలు అందించే అన్ని సేవలను శనివారం నుండి కార్పొరేషన్ చూసుకుంటుంది. ఇందులో భవన నిర్మాణ అనుమతులు, జనన మరియు మరణ ధృవీకరణ పత్రాలు, వాణిజ్... Read More


హైదరాబాద్ : 69 ఇండిగో విమానాలు రద్దు.., 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు

భారతదేశం, డిసెంబర్ 6 -- శంషాబాద్ ఆర్జీఐ విమానాశ్రయంలో శనివారం కూడా గందరగోళం కొనసాగింది. విమానయాన సంస్థ మొత్తం 69 విమానాలను రద్దు చేసింది. శనివారం వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్‌కు వచ్చే 26 విమానాలు, హ... Read More


రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

భారతదేశం, డిసెంబర్ 6 -- తమిళనాడులో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రామేశ్వరంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. రోడ్డు పక్క... Read More


తిరుమ‌ల‌కు వ‌చ్చే వాహనాలలో భ‌క్తి పాట‌లు వినిపించేలా ఏర్పాట్లు : టీటీడీ ఈవో

భారతదేశం, డిసెంబర్ 6 -- తిరుమ‌ల‌లోని అన్నమ‌య్య భ‌వ‌న్‌లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా 23 మంది భ‌క్తులు త‌మ స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించారు. భక్త... Read More


హైదరాబాద్‌లో ఆపరేషన్ కవచ్.. అర్ధరాత్రి 5 వేల మంది పోలీసుల తనిఖీలు!

భారతదేశం, డిసెంబర్ 6 -- ఆపరేషన్ కవచ్‌లో భాగంగా హైదరాబాద్ పోలీసులు శుక్రవారం రాత్రి నగరంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా టాస్క్ ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, స్థానిక పోలీసుల ను... Read More


ఏపీలో కేరళ తరహా విద్యా విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది : పవన్ కల్యాణ్

భారతదేశం, డిసెంబర్ 6 -- ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో కేరళ తరహా విద్యా విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విజయవంతమైన విద్యా ప్రయత్నాలను నిర్ధారించడంలో కేరళ నమూనా తరహా... Read More