Exclusive

Publication

Byline

కొండపల్లి సీతారామయ్య అడుగుజాడల్లో మల్లా రాజిరెడ్డి.. అడవి బాట పట్టిన తొలి తరం నేత కథ!

భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఒకప్పుడు అన్నలొస్తున్నారు.. అంటే ఊర్లలో తెలియని భావోద్వేగం జనాల్లో ఉండేది. ఆ తర్వాత పరిస్థితులు మారుతూ.. మారుతూ.. వచ్చాయి. మావోయిస్టు పార్టీ అంతమయ్యే దశలోకి వచ్చేసింది. నిజాని... Read More


గ్రామ సచివాలయాలపై క్షేత్రస్థాయి నివేదిక.. షాకింగ్ నిజాలు, బయటపడ్డ లోపాలు!

భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థపై పీపుల్స్ పల్స్ పరిశోధనా సంస్థ క్షేత్రస్థాయి సర్వే చేసింది. ఈ మేరకు కొన్ని విషయాలను పంచుకుంది. 2025 డిసెంబర్ 1 నుండి 2026 జనవరి 20 మ... Read More


యూఏఈలో తెలంగాణ వ్యక్తి మృతి.. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 16 గంటలు మృతదేహం

భారతదేశం, ఫిబ్రవరి 23 -- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో మరణించిన తెలంగాణకు చెందిన వ్యక్తి మృతదేహాన్ని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న దాదాపు 16 గంటల తర్వాత ఆయన కుటుంబ... Read More


జైలులో ప్రత్యేకంగా అంగన్‌వాడీ కేంద్రాలు.. అంతేకాదు ఏపీలో ఓపెన్ ఎయిర్ జైళ్లు

భారతదేశం, ఫిబ్రవరి 23 -- జైలులోని ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. జైళ్లు, సంస్కరణల చట్టం సవరణపై బిల్లును అసెంబ్లీలో హోంమ... Read More


Telangana Weather : మరికొన్ని గంటలు వర్షం.. హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ

భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఓ వైపు ఎండలు మెుదలవుతున్నాయనుకుంటుంటే.. మరోవైపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వరుణుడు పలకరించాడు. రాష్ట్రంలో మరికొన్ని గంటలు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడ... Read More


టీజీ ఇంటర్ పరీక్షలు.. జిరాక్స్ సెంటర్లు క్లోజ్.. తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివే

భారతదేశం, ఫిబ్రవరి 23 -- తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి మార్చి-2026 ఇంటర్ పబ్లిక్ పరీక్షలను 25-02-2026 నుండి 18-03-2026 వరకు నిర్వహించనుంది. పరీక్షల సమయం ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల ... Read More


2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణకు 60 పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు

భారతదేశం, ఫిబ్రవరి 23 -- జాతీయ వైద్య కమిషన్(NMC) జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం తెలంగాణకు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 60 పోస్ట్ గ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ సీట... Read More


తెలంగాణలో ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్‌ : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, ఫిబ్రవరి 22 -- ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇంజనీర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రితో మంత్రులు ఉత... Read More


ఆంధ్రప్రదేశ్‌లోని 13426 గ్రామ పంచాయతీల్లో భారత్ నెట్ ప్రాజెక్టు.. కేంద్రంతో ఒప్పందం

భారతదేశం, ఫిబ్రవరి 22 -- సీఎం చంద్రబాబు, కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో డిజిటల్ భారత్ నెట్-ఏపీ ప్ర... Read More


సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ టికెట్ ధర ఎంత? ఏ రోజుల్లో రష్ ఉంటుంది?

భారతదేశం, ఫిబ్రవరి 22 -- వందే భారత్ ట్రైన్స్ వచ్చాక చాలా మంది ఇబ్బంది లేకుండా ప్రయాణం చేస్తున్నారు. జర్నీలో ఎక్కువగా అలసిపోకుండా నేరుగా సొంతూళ్లకు వెళ్తున్నారు. అంతేకాదు వేగంగా సిటీలను ఈ రైళ్లు కనెక్ట... Read More