Exclusive

Publication

Byline

మెుంథా తుపాను తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి : సీఎం చంద్రబాబు

Hyderabad, Oct. 26 -- మొంథా తుపాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భార... Read More


తెలంగాణలో అతి భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్

Hyderabad, Oct. 26 -- మెుంథా తుపాను ప్రభావంతో అక్టోబర్ 28, 29 తేదీల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణ అంతటా దీని ప్రభావం ఉండనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర ... Read More


90 వేల చలాన్లు పెండింగ్.. ప్రైవేట్ బస్సులు చెల్లించాల్సింది రూ.10 కోట్లు

Hyderabad, Oct. 26 -- 2023 సంవత్సరానికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీస్ కమిషనరేట్ల డేటా ప్రకారం తెలంగాణ లోపల, బయట నడుస్తున్న బస్సులు అన్ని కలిపి రూ. 10 కోట్లకు పైగా జరిమానాలు చెల్లించాల్... Read More


ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్!

Hyderabad, Oct. 26 -- తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బకాయిల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప... Read More


మెుంథా తుపాను ఎఫెక్ట్.. ఏపీలో డిప్లొమా పరీక్షలు వాయిదా!

Hyderabad, Oct. 26 -- ఆంధ్రప్రదేశ్‌లో మెుంథా తుపాను దూసుకొస్తోంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే అనేక తీరప్రాంత జిల్లాల్లో మెుంథా తుపాను ప్రభావం కారణంగా డిప్లొమాకు సంబంధించి సప్లీ... Read More


హైకోర్టు తీర్పు తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

Hydarabad, Oct. 24 -- స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై నవంబర్ 3న హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇద్దరు పిల్లల నియమాన్ని రద్దు చేయడం, కీలక... Read More


మద్యం దుకాణాల దరఖాస్తులతో రూ.2,863 కోట్ల ఆదాయం.. 27వ తేదీన డ్రా!

Hydarabad, Oct. 24 -- తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలకు 95,436 దరఖాస్తులు వచ్చాయి. దీనితో రూ. 2,863 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం దుకాణం దరఖాస్తుకు ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రీఫండబుల్ ఫీజు వసూలు చ... Read More


కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం.. మృతదేహాలు వెలికితీత!

Hydarabad, Oct. 24 -- హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నకూటేరులో ఈ ఘటన జరిగింది. బస్సులో ముత్తం 44 మంది ఉన్నారు. ఇద్దరు డ్రైవ... Read More


వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్.. కొత్తగా ఏసీఈ గ్రూప్!

Hydarabad, Oct. 24 -- ఇంటర్ విద్యార్థులు సెకండ్ ఇయర్‌లో ప్రాక్టికల్స్ ఎదుర్కోవలసి ఉండేది. కానీ వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్‌లో కీలక మార్పులు ... Read More


కర్నూలు బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవి.. ప్రయాణికుల కంప్లీట్ లిస్ట్ ఇది!

హైదరాబాద్బెం, Oct. 24 -- గళూరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద కాలి బూడిదైంది. ఇందులో ప్రయాణిస్తున్న చాలా మంది మరణించారు. ఇప్పటివరకు 11 మంది మృతదేహాలను వెలికితీశారు. డ్రైవర్ బస... Read More