Exclusive

Publication

Byline

టీజీఎస్ఆర్టీసీలో 198 ఉద్యోగాలు.. అప్లికేషన్‌ చేసేందుకు ఈరోజే లాస్డ్ డేట్

భారతదేశం, జనవరి 20 -- ఇటీవల టీజీఎస్ఆర్టీసీ పలు పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్టీసీలో ఖాళీగా ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్... Read More


ఆ కుటుంబాల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీమా రూ.10 లక్షలకు పెంపు

భారతదేశం, జనవరి 20 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమాద మరణ బీమాను రూ.10 లక్షలకు పెంచడం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు పెద్ద ఉపశమనాన్ని కల్పించింది. జీవనం కోసం పూర్తిగా చేపలు పట్టడంపై ఆధారపడిన కుటుంబాలను ర... Read More


తెలంగాణ జిల్లా కోర్టులలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పోస్టుల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి

భారతదేశం, జనవరి 20 -- తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 2018 ప్రకారం నియామక ప్రక్రియ జరుగుతుంది. మంచి శాలరీతో ప్రభుత్వ వృత్తిని అందిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ద... Read More


సిట్ నోటీసులు అంతా ఒక ట్రాష్.. అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం : హరీశ్ రావు

భారతదేశం, జనవరి 20 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు విచారణ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సుమారు ఏడు గంటలపాటు హరీశ్ రావును అధికారులు ప్రశ్నిం... Read More


బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్.. పెట్టుబడులకు ఏపీని మించింది లేదు : సీఎం చంద్రబాబు

భారతదేశం, జనవరి 20 -- ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు దావోస్‌లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికపై ... Read More


హరీశ్ రావుపై కుట్ర.. జైలుకు పంపించాలని చూస్తున్నారు : కేటీఆర్

భారతదేశం, జనవరి 20 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు సిట్ విచారణపై తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు బాధ్యతాయుతమ... Read More


ఆర్టీసీ చరిత్రలో ఇదే అత్యధికం.. ఒక్కరోజే 50 లక్షలకుపైగా ప్రయాణికులు, రూ.27.68 కోట్లు!

భారతదేశం, జనవరి 20 -- జనవరి 19, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) రూ.27.68 కోట్లతో అత్యధిక ఆదాయాన్ని సంపాదించింది. ఇది కార్పొరేషన్ చరిత్రలోనే అత్యధికం. సాధారణ ఛార్జీలతో ప్ర... Read More


ఇంటర్ పరీక్షలకు ఆలస్యంగా ప్రవేశం కల్పించే రూల్ కంటిన్యూ.. 5 నిమిషాలే ఛాన్స్!

భారతదేశం, జనవరి 20 -- తెలంగాణలో ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఆలస్యంగా వచ్చిన వారికి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అనుమత... Read More


శబరిమల ఆలయం మూసివేత.. రాజ కుటుంబ ప్రతినిధి చేతికి తాళాలు

భారతదేశం, జనవరి 20 -- శబరిమల ఆలయంలో మండల-మకరవిళక్కు మహోత్సవం ముగియడంతో ఆలయాన్ని మూసివేశారు. మంగళవారం ఉదయం 6.45 గంటలకు పందాళం రాజకుటుంబ ప్రతినిధి పునర్‌తమ నాళ్ నారాయణవర్మ దర్శనం అనంతరం ఆలయాన్ని మూసివేయ... Read More


వరల్డ్ ఎకనామిక్ ఫోరం : ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యుఏఈ అంగీకారం

భారతదేశం, జనవరి 20 -- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక-పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో భేటీ అయ... Read More