Exclusive

Publication

Byline

తాడిపత్రి బాలుడి హత్యకేసు.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్.. నిందితుడిపై పోలీసుల కాల్పులు!

భారతదేశం, మార్చి 27 -- తాడిపత్రి నియోజకవర్గం యాడికి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్ ఆ తర్వాత హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చ... Read More


నెలకు 2 లక్షల టన్నుల యూరియా కావాలి.. కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి

భారతదేశం, మార్చి 27 -- తెలంగాణకు సరిపడేంత యూరియా కేటాయించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. జూలై నుంచి ఆగస్టు వరకు ఉండే గరిష్ట డిమాండ్‌కు ముందు తగినంత బఫర్ నిల్వలను నిర్మించుకోవడంలో సహాయపడాలన... Read More


kavitha New Party : డేట్ ఫిక్స్.. ఏప్రిల్ 25వ తేదీన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ

భారతదేశం, మార్చి 27 -- మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25న తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో చురుకు... Read More


ధ్వజారోహణంతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

భారతదేశం, మార్చి 27 -- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృష‌భ‌ లగ్నంలో పాంచరాత్ర ఆగమశ... Read More


పారిశ్రామికవేత్తలుగా వడ్డెర్లు.. మైనింగ్ లీజుల్లో 15 శాతం కేటాయింపులు : మంత్రి సవిత

భారతదేశం, మార్చి 27 -- వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వారిని ఆర్థికంగా మేలు చేయడమే సీఎం చంద్రబాబు సంకల్పమని మంత్రి సవిత స్పష్టంచేశారు. దీనిలో భాగంగానే వడ్డెర ... Read More


Sri Rama Navami : కన్నుల పండువగా శ్రీ సీతారాముల కళ్యాణం.. మురిసిపోయిన భక్తజనం!

భారతదేశం, మార్చి 27 -- భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... Read More


Amrit Bharat Scheme : అమృత్ భారత్ స్కీమ్ కింద తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి.. లిస్టు ఇదే

భారతదేశం, మార్చి 27 -- అమృత్ భారత్ స్కీమ్ కింద భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పలు స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. 40 స్టేషన్లలో ఆదిలాబాద్, బాసర, బేగంపేట్, భద్రాచలం రోడ్, గద్వాల్, హఫీజ్ పేట్, హైటెక్ సిటీ,... Read More


ఏప్రిల్ 2 నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంటిగ్రేటెడ్ భూభారతి అమలు : మంత్రి పొంగులేటి

భారతదేశం, మార్చి 26 -- రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్, ఎన్ఐసీ అధికారుల‌తో భూభారతి పోర్టల్ తుది దశకు చేరుకున్నందున సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ముఖ్య... Read More


284 సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి.. లాస్ట్ డేట్ ఇదే!

భారతదేశం, మార్చి 25 -- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ జనరల్ ఆసుపత్రులలో 284 సీనియర్ రెసిడెంట్ పోస్టులను వైద్య విద్యా డైరెక్టరేట్(డీఎంఈ) నోటిఫై చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉ... Read More


పైప్డ్ గ్యాస్‌పై కొత్త పాలసీ తీసుకువచ్చేలా త్వరలో నిర్ణయం : మంత్రి నాదెండ్ల మనోహర్

భారతదేశం, మార్చి 25 -- ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులతో కొందరు ముందు జాగ్రత్తగా బుకింగ్ లు చేస్తున్నారని తెలిపారు. పైప్డ్ గ్య... Read More