Exclusive

Publication

Byline

చలి చంపేస్తోంది బాబోయ్! తెలంగాణ వ్యాప్తంగా మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు

భారతదేశం, డిసెంబర్ 11 -- తెలంగాణలోని బుధవారం నుండి ఉష్ణోగ్రత మరింత తగ్గుతున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ)-హైదరాబాద్, ప్రైవేట్ వాతావరణ ట్రాకర్లు రాబోయే వారంలో తీవ్రమైన చలిగాలుల పరిస్థితులను అంచనా వేస్... Read More


ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జెన్ జీ థీమ్‌తో ఏపీలోనే మెుట్టమెుదటి పోస్టాఫీసు

భారతదేశం, డిసెంబర్ 11 -- ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్రంలోనే మొదటి జనరేషన్ జెడ్ థీమ్ పోస్టాఫీసును ప్రారంభమైంది. విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోని వేలాది మంది విద్యార్థులు, సిబ్బందికి సాంకేతికతతో కూడిన పోస్ట... Read More


ఇవాళ మెుదటి విడత పంచాయతీ పోరు.. సాయంత్రం ఫలితాల వెల్లడి

భారతదేశం, డిసెంబర్ 11 -- మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు మెుదలయ్యాయి. 4,236 గ్రామ పంచాయతీలలో పోలింగ్ జరుగుతోంది. 37,562 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 56,19,43... Read More


డిసెంబర్ 11 నుంచి 15 వరకు భవానీ దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు

భారతదేశం, డిసెంబర్ 10 -- విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ సన్నిధిలో భవానీలు గురువారం అంటే డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు దీక్షను విరమించనున్నారు. ఆంధ్రప్రదేశ్, పొరుగు రాష్ట... Read More


ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు.. డిసెంబర్ 22న ఇంటర్వ్యూ

భారతదేశం, డిసెంబర్ 10 -- ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీ భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీని భర్తీ చేస్తారు. ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో కా... Read More


శ్రీవారి భక్తులకు అప్డేట్.. రెండు నెలలు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

భారతదేశం, డిసెంబర్ 10 -- 2025 డిసెంబర్ నెల నుండి 2026 జనవరి నెల వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ప్ర... Read More


జనవరి 15 నాటికి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి : చంద్రబాబు

భారతదేశం, డిసెంబర్ 10 -- ప్రజలకు పాలన, సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వ వ్యాపార నియమాలను సవరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతుల సమావేశంలో మాట్లాడ... Read More


890 గ్రామల్లో ఏకగ్రీవం.., తొలి విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం : ఎస్ఈసీ

భారతదేశం, డిసెంబర్ 10 -- గురువారం జరిగే పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. పోలింగ్ సజావుగా జరిగేలా పోలీసు శాఖ భద్రత, శాంతిభద్రతల చర్యలను... Read More


భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుపతి - సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక రైలు!

భారతదేశం, డిసెంబర్ 10 -- ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, మహారాష్ట్రలోని సాయినగర్ షిర్డీ రెండు ప్రధాన పుణ్యక్షేత్రాలను కలిపే కొత్త వీక్లీ ప్రత్యేక రైలు సర్వీసు మంగళవారం ప్రారంభమైంది. ఈ రైలు కర్ణాటక, ఆంధ్రప్... Read More


స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి రూ.1000 కోట్లతో ఫండ్ : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, డిసెంబర్ 10 -- ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న రూ.1,000 కోట్ల స్టార్టప్ నిధిని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 1998లో గూగుల్ ప్రారంభమైన తీరును ప్రస్తావించారు. 2... Read More