భారతదేశం, మార్చి 8 -- తెలంగాణ ప్రభుత్వం ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సులకు 2025-26 నుండి 2027-28 వరకు మూడు సంవత్సరాల బ్లాక్ పీరియడ్కు కొత్త ఫీజులను... और पढ़ें
భారతదేశం, మార్చి 8 -- నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మహిళల ప్రయాణ అవసరాలు మారుతున్నాయి. ఆఫీసు వెళ్లాలన్నా, పిల్లలను స్కూలుకు తీసుకెళ్లాలన్నా లేదా ఇంటి అవసరాలకు బయటకు వెళ్లాలన్నా.. నడపడానికి తేలికగా ఉండి,... और पढ़ें
భారతదేశం, మార్చి 8 -- టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహ వేడుకలు ముగిసినా, వాటికి సంబంధించిన ముచ్చట్లు మాత్రం ఇంకా నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. ఫిబ్రవరి 26న ఉదయ్పూర్... और पढ़ें
భారతదేశం, మార్చి 8 -- హిందూ మతంలో ప్రతి రోజు ఒక దేవతకు అంకితం చేయబడుతుంది. ఆదివారం సూర్యదేవుడికి అంకితం చేయబడిందని భావిస్తారు. జీవితంలో శక్తి, ఆరోగ్యం, విజయం, గౌరవం, ఆనందం మరియు శ్రేయస్సుకు సూర్యదేవుడ... और पढ़ें
భారతదేశం, మార్చి 8 -- టీ20 ప్రపంచకప్ ఫైనల్.. అది కూడా న్యూజిలాండ్ లాంటి టఫ్ అపోనెంట్ తో మ్యాచ్. కానీ దీన్ని ఓ గల్లీ మ్యాచ్ లా మార్చేస్తూ.. కివీస్ బౌలర్లను అనామక బౌలర్లుగా మార్చేస్తూ.. అహ్మదాబాద్ లోని ... और पढ़ें
భారతదేశం, మార్చి 8 -- అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు, మిచెల్ శాంట్న... और पढ़ें
భారతదేశం, మార్చి 8 -- పవిత్రమైన చార్ధామ్ యాత్రకు వెళ్లాలని చాలామంది అనుకుంటారు. అయితే ఇందుకోసం ప్రయాణం, టికెట్లు, భోజనం.. ఇలా ప్రతిదీ కాస్త ఇబ్బందితో కూడుకున్నదే. మీరు కూడా చార్ధామ్ వెళ్లాలి అనుకుంట... और पढ़ें
భారతదేశం, మార్చి 8 -- వరలక్ష్మి శరత్ కుమార్ కు కోపమొచ్చింది. పాపులర్ స్టోరీ రైటర్ సాయి మాధవ్ బుర్రాపై ఆమె ఫైర్ అయింది. నటి వరలక్ష్మి శరత్కుమార్ ఇటీవల 'ఎస్. సరస్వతి' చిత్రంతో దర్శకురాలిగా అరంగేట్రం చే... और पढ़ें
భారతదేశం, మార్చి 8 -- ప్రపంచ వ్యాప్తంగా రగులుతున్న యుద్ధ జ్వాలల మధ్య అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారతీయ రిఫై... और पढ़ें
భారతదేశం, మార్చి 8 -- గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం రూ. 5257 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు... और पढ़ें