Exclusive

Publication

Byline

'కాక్రోచ్ జనతా పార్టీ'కి కోర్టు షాక్: ఎక్స్ ఖాతాపై ఊరట నిరాకరణ

భారతదేశం, మే 29 -- సోషల్ మీడియా వేదికగా రాజకీయ వ్యంగ్యాస్త్రాలు సంధించే 'కాక్రోచ్ జనతా పార్టీ'కి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. భారత్‌లో నిలిపివేసిన (Withheld) తమ ఎక్స్ ఖాతాను తక్షణమే పునరుద్ధరించాల... Read More


పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం: దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే

భారతదేశం, మే 29 -- సొంత ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని, కరెంటు బిల్లుల భారం నుంచి విముక్తి పొందాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 2024లో ప్రారంభమైన 'పీఎం సూర... Read More


భార్య వ్యతిరేకించినా విడాకులు మంజూరు చేసిన సుప్రీం కోర్టు.. కారణం ఇదే

భారతదేశం, మే 29 -- వివాహ బంధం పూర్తిగా విచ్ఛిన్నమై, ఇక కలిసి ఉండటం అసాధ్యమని తేలినప్పుడు, దానిని కేవలం కాగితాలకే పరిమితం చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తపై... Read More


వడగాలుల విలయం: వేలల్లో మరణాలు ఉంటాయంటున్న అధ్యయనం

భారతదేశం, మే 29 -- ప్రస్తుతం ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటేస్తున్నాయి. ఈ ... Read More


విదేశీ విద్య: రూపాయి పతనం, వీసా టెన్షన్లు.. విద్యార్థులకు నిపుణుల కీలక సలహా

భారతదేశం, మే 29 -- అంతర్జాతీయ ఉద్రిక్తతలు, మారుతున్న వీసా నిబంధనలు, ఆకాశాన్ని తాకుతున్న ఖర్చులు.. ఇవన్నీ విదేశీ విద్యను ఒక క్లిష్టమైన ప్రయాణంగా మారుస్తున్నాయి. అయినప్పటికీ, మెరుగైన భవిష్యత్తు కోసం భార... Read More


హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ కాకూడదంటే.. ఈ '5 ఏళ్ల రూల్' తెలుసుకోవాల్సిందే

భారతదేశం, మే 29 -- ఆరోగ్య బీమా (Health Insurance) ఉన్న ప్రతి ఒక్కరినీ వేధించే ఒకే ఒక ప్రశ్న.. "అత్యవసర సమయంలో నా క్లెయిమ్ పాస్ అవుతుందా.. లేదా?" అని. పాలసీ తీసుకునే సమయంలో కొన్ని విషయాలు చెప్పలేదనే కా... Read More


సెన్సెక్స్ 1,100 పాయింట్లు కుప్పకూలింది: ఇన్వెస్టర్లకు రూ. 6 లక్షల కోట్ల నష్టం

భారతదేశం, మే 29 -- శుక్రవారం (మే 29) భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,092 పాయింట్లు (1.44%) పతనమై 74,775.74 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 359 పాయింట్లు (1... Read More


EV vs Petrol: పెట్రోల్ కారు కంటే ఎలక్ట్రిక్ కారు చౌక అనుకుంటున్నారా? ఈ అసలు లెక్కలు చూడండి

భారతదేశం, మే 29 -- పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 100 దాటి సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఈ క్రమంలో, "ఒక ఎలక్ట్రిక్ కారు కొనుంటే పెట్రోల్ ఖర్చు మిగిలేది కదా" అని చాలామంది అనుకోవడం సహజం. కానీ, ఒక కా... Read More


యూపీఎస్సీని చూసి నేర్చుకోండి: నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

భారతదేశం, మే 29 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించడంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని (NTA... Read More


ఏషియన్ పెయింట్స్ జోరు: క్యూ4 లాభం 69% జంప్.. ఇన్వెస్టర్లకు భారీ డివిడెండ్

భారతదేశం, మే 29 -- దేశీయ పెయింట్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఏషియన్ పెయింట్స్ 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4)లో అదిరిపోయే లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే నికర లాభంలో 69.... Read More