Exclusive

Publication

Byline

'మెటల్ బాడీ'తో కొత్త ఏథర్ కోణార్క్ ఈ-స్కూటర్: ఆగస్టు 29న లాంచ్

భారతదేశం, ఆగస్టు 19 -- భారత ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 'ఏథర్ ఎనర్జీ' (Ather Energy) వినియోగదారులను ఆకట్టుకునేలా సరికొత్త వ్యూహంతో వస్తోంది. ఇప్పటివరకు వేగం, స్పోర్... Read More


షిప్‌రాకెట్ మార్కెట్ ఎంట్రీ ధమాకా: 35% ప్రీమియంతో గ్రాండ్ లిస్టింగ్

భారతదేశం, ఆగస్టు 19 -- ఈ-కామర్స్ ఎనేబుల్‌మెంట్ ప్లాట్‌ఫామ్ 'షిప్‌రాకెట్ లిమిటెడ్' స్టాక్ మార్కెట్లో అదరగొట్టింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు ఐపీవో ధర కంటే 35 శాతం భారీ ప్రీమియంతో మార్కెట్... Read More


చమురు ధరల సలసల.. చల్లబడ్డ బంగారం, వెండి ధరలు

భారతదేశం, ఆగస్టు 19 -- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు (క్రూడాయిల్) ధరలు మళ్లీ భగ్గుమనడం బంగారం, వెండి మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి పెంచింది. వడ్డీ రేట్లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరింత పెంచవ... Read More


స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే సంకేతాలు : ఈ రోజు కొనుగోలు చేయాల్సిన 8 షేర్లు ఇవే

భారతదేశం, ఆగస్టు 19 -- ప్రపంచ మార్కెట్లలోని ఆందోళనలు, పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావంతో భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నిలకడగా (ఫ్లాట్‌గా) ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. గడిచిన సెషన్‌లో మార్కెట... Read More


రూ. 8,452 కోట్లకు పీఎం కేర్స్ నిధి: విరాళాలు తగ్గినా పెరిగిన కార్పస్

భారతదేశం, ఆగస్టు 19 -- ప్రధాన మంత్రి పౌర సహాయ, అత్యవసర పరిస్థితుల్లో ఉపశమన నిధి (పీఎం కేర్స్) కార్పస్ నిధులు గణనీయంగా పెరిగాయి. దేశీయ, విదేశీ విరాళాలు చాలారకే తగ్గినప్పటికీ నిధి మొత్తం పెరిగింది. ఇటీవ... Read More


మూడో బిడ్డకూ ఏడాది మాతృత్వ సెలవు: సీఎం విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం

భారతదేశం, ఆగస్టు 19 -- తమిళనాడులోని సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు మూడో బిడ్డకు జన్మనిచ్చినా సరే, ఏకంగా 365 రోజుల... Read More


నీట్ యూజీ 2026 తొలి విడత సీట్ల కేటాయింపు వాయిదా.. కొత్త తేదీ ఇదే

భారతదేశం, ఆగస్టు 19 -- దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. నీట్ యూజీ (NEET UG) 2026 రౌండ్-1 సీట్ల కే... Read More


ఏపీ సహా 4 రాష్ట్రాల్లో Rs.9,450 కోట్లతో 4 రైల్వే ప్రాజెక్టులు.. కేబినెట్ ఆమోదం

భారతదేశం, ఆగస్టు 19 -- ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు Rs.9,450 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు భారీ మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్... Read More


ఐఫోన్ 18 ప్రొ లాంచ్ కు వేళాయె: పెరగనున్న ధరలు, అదిరిపోయే ఫీచర్లు

భారతదేశం, ఆగస్టు 19 -- ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆపిల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఐఫోన్ 18' సిరీస్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ప్రసిద్ధ టెక్ దిగ్గజం ఆపిల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ల శ్రేణిని రాబోయే ... Read More


మెడికల్ టూరిజంలో భారత్ హవా: వైద్య రాజధానిగా మారిన దేశం

భారతదేశం, ఆగస్టు 19 -- ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన వైద్యం కోసం అన్వేషిస్తున్న విదేశీ రోగులకు భారతదేశం ప్రధాన కేంద్రంగా మారుతోంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2025... Read More