Exclusive

Publication

Byline

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2025 అప్డేట్ : నేటి నుంచే వెబ్ ఆప్షన్లు - ఈనెల 22న సీట్ల కేటాయింపు

Andhrapradesh, జూలై 13 -- ఏపీ ఈఏపీసెట్ - 2025 అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కాగా. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ జూలై 16వ త... Read More


శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్ - ఈ వారం ఉచిత స్పర్శ దర్శనం నిలిపివేత..! కారణాలివే

Andhrapradesh,srisailam, జూలై 13 -- శ్రీశైలం భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. జలాశయం గేట్లు తెరవడ... Read More


అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - దరఖాస్తులకు చివరి తేదీ ఇదే

Hyderabad,telangana, జూలై 13 -- హైదరాబాద్ లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో ఆన్ లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో 2... Read More


జూలై 13 - 19 : సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందో తెలుసా..? రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి

భారతదేశం, జూలై 13 -- సింహ రాశి వార ఫలాలు (జూలై 13 నుంచి జూలై 19) : గుర్తింపును కోరుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఈ వారం వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు భావోద్వేగ విషయాల్లో స్పష్టత ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఉం... Read More


కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగ ఖాళీలు - దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాలివే

Andhrapradesh,kurnool, జూలై 13 -- కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 43 పోస్టులున్నాయి. వీటిని కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నార... Read More


1999లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపు..! కోట శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానం తెలుసా

Andhrapradesh,vijayawada, జూలై 13 -- కోటా శ్రీనివాసరావు.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. పాత్ర ఏదైనా సరే. తనదైన ముద్రను వేస్తారు. అలాంటి కోటా. రాజకీయాల్లోనూ కొంతకాలం రాణించారు. భారత... Read More


ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ఆఫీస్ పై జాగృతి కార్యకర్తల దాడి - గాల్లోకి గన్‌మెన్‌ కాల్పులు..!

భారతదేశం, జూలై 13 -- ఎమ్మెల్యీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగింది. హైదరాబాద్ మేడిపల్లిలోని ఉన్న ఈ కార్యాలయం వద్ద జాగృతి కార్యకర్తలు ఆందోళనకు చెందారు. ఎమ్మెల్సీ కవితపై అనుచ... Read More


శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద - 549 అడుగులకు చేరిన 'సాగర్' నీటిమట్టం

Andhrapradesh,telangana, జూలై 13 -- శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. అయితే వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో ఎత్తిన మూడు గేట్లను మూసివేసిన అధికారులు. ప్రస్తుతం ఒక్క స్పిల్ వే గేట్ ద్వ... Read More


టీజీ ఎడ్‌సెట్‌ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే

Telangana,hyderabad, జూలై 12 -- రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ - 2025 కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ వివర... Read More


తెలంగాణలో పీజీ ప్రవేశాలు - ఆగస్టు 4 నుంచి 'సీపీగెట్' పరీక్షలు

Telangana,hyderabad, జూలై 12 -- రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యం ర... Read More