Exclusive

Publication

Byline

Papikondalu Tour : భద్రాచలం, పాపికొండలు ట్రిప్ - ఇలా ప్లాన్ చేసుకోండి

భారతదేశం, ఫిబ్రవరి 4 -- తూర్పు కనుమల్లో ఉండే గోదావరి నదిలో పాపికొండల అందాలు ఎంతో అద్భుతం. రెండు కొండల మధ్య, దట్టమైన అడవుల్లో అలలపై విహరిస్తూ పచ్చని అందాలు చూడటం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఊహించుకుం... Read More


ఏపీ : స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు - తప్పకుండా అప్డేట్ చేసుకోండి..!

భారతదేశం, ఫిబ్రవరి 4 -- రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపులు. ఈనెల 6వ తేదీ వరకు అందుబ... Read More


మొయినాబాద్‌లో ఆస్తి వివాదంతో మహిళా న్యాయవాదిని హత్య చేసిన సోదరుడు

భారతదేశం, ఫిబ్రవరి 4 -- రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ఆస్తి వివాదంలో 34 ఏళ్ల మహిళా న్యాయవాదిని ఆమె సోదరుడు హత్య చేశాడు. ఈ హత్యపై న్యాయవాదులు నిరసన తెలిపారు. వెంటనే నిందితుడిని అరెస్టు చేసి న్యాయ... Read More


రంగారెడ్డి జిల్లా : మహిళా న్యాయవాది దారుణహత్య

భారతదేశం, ఫిబ్రవరి 4 -- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ లో దారుణం చోటు చేసుకుంది. దుండగుల చేతిలో మహిళా న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురయ్యారు. మెడపై కత్తితో నరికటంతో ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం స్వ... Read More


మహిళా న్యాయవాది హత్య కేసులో ట్విస్ట్.. సుపారీ గ్యాంగ్‌తో చెల్లెను హత్య చేయించిన అన్న

భారతదేశం, ఫిబ్రవరి 4 -- రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ఆస్తి వివాదంలో 34 ఏళ్ల మహిళా న్యాయవాదిని ఆమె సోదరుడు హత్య చేయించాడు. గ్యాంగ్‌తో చెల్లెలు స్వప్నను చంపించాడు అన్న. ఈ హత్యపై న్యాయవాదులు నిరసన... Read More


తెలంగాణ : గుడిలోని పూల మొక్కల మధ్య గంజాయి సాగు - అయ్యగారి అసలు బాగోతం బట్టబయలు..!

భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఓ గ్రామంలో ఆలయం ఉంది. అక్కడ పూజారి ఉంటాడు. అక్కడే ఉన్న ఖాళీ స్థలంలో పూలమొక్కలను పెంచాడు. కట్ చేస్తే అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఆశతో పూల మొక్కల మధ్యలో గంజాయిని కూడా సాగు చేశా... Read More


తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు - 28,456 నామినేషన్లు దాఖలు

భారతదేశం, జనవరి 31 -- మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం పూర్తయింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం చివరి రోజు కావటంతో భారీగా నామినేషన్ల... Read More


విశాఖలో రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకున్నారు - సీఎం చంద్రబాబుపై YS జగన్ ఫైర్

భారతదేశం, జనవరి 31 -- రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖలో వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు లాగేసుకున్నారని విమర్శి... Read More


ప్రమాదకర బ్యారేజీల జాబితాలో మేడిగడ్డ..!

భారతదేశం, జనవరి 30 -- కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీలో అత్యంత తీవ్ర (కేటగిరి-1) లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వం. లోక్ సభలో వెల్లడించింది. డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదికను లోక్‌సభలో ... Read More


APTWREIS Notification : ఏపీ గిరిజన గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు - దరఖాస్తు తేదీలు, పూర్తి సమాచారం ఇదే

భారతదేశం, జనవరి 30 -- రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ మేరకు ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల... Read More