Exclusive

Publication

Byline

ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

భారతదేశం, జనవరి 16 -- 2027 నాటికి రెవెన్యూ సమస్య లేకుండా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం నారావారిపల్లెలో మీడియాతో మాట్లాడిన ఆయన. ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు అందిస్... Read More


విజయవాడ - గుంతకల్లు, తిరుపతి - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు... తేదీలివిగో

భారతదేశం, జనవరి 15 -- సంక్రాంతి పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. అయితే ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న దక్షిణ మధ్య రైల్వే.... ప్రత్యేక రైళ్లను ప్... Read More


తెలంగాణలో 70.82 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు - ఈసారి కొత్త రికార్డు.. !

భారతదేశం, జనవరి 14 -- 2025-26 ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి రికార్డు స్థాయిలో 70.82 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలంగాణ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కార్యకల... Read More


తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి - ఘనంగా భోగి వేడుకలు

భారతదేశం, జనవరి 14 -- ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మొదటి రోజైన భోగి వేడుకలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా తెల్ల... Read More


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన - కీలక ప్రకటన

భారతదేశం, జనవరి 11 -- త్వరలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సిద్ధమయ్యే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే మున్... Read More


'దర్యాప్తు చేయాల్సిందే'.... ACB కేసులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు - ఏపీ హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత..!

భారతదేశం, జనవరి 8 -- అవినీతి కేసుల్లో నమోదైన కొన్ని ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఎఫ్ఐఆర్లను రద్దు చేయడానికి హైకోర్టు "అనవసరమైన శ్... Read More


బాగున్నారా.. అమ్మా..! కేసీఆర్ నివాసానికి వెళ్లిన మహిళా మంత్రులకు ఆత్మీయ పలకరింపు

భారతదేశం, జనవరి 8 -- మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఓవైపు ఆధునీకరణ పనులు కొనసాగుతుండగానే. మరోవైపు భక్తుల రద్దీ మొదలైంది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారి... Read More


చర్లపల్లి - విశాఖ మధ్య మరిన్ని సంక్రాంతి ప్రత్యేక రైళ్లు - ఆగే స్టేషన్లు, తేదీలివిగో

భారతదేశం, జనవరి 7 -- సంక్రాంతి పండగ సమీపించిన నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. బస్ స్టాండ్లు మాత్రమే కాకుండా రైల్వే స్టేషన్లలోనూ రద్దీ ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దక్షిణ మద్య రైల్వే పలు... Read More


భోగాపురం విమానాశ్రయంలో చరిత్రాత్మక ఘట్టం - విజయవంతంగా తొలి విమానం ల్యాండింగ్‌

భారతదేశం, జనవరి 4 -- భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్‌ అయింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి భోగాపురానికి ఎయిరిండియా వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ చేరుకుంది. ఈ టెస్టింగ్ ఫ్... Read More


హైదరాబాద్ లో ఈగల్ టీం తనిఖీలు - డ్రగ్స్ టెస్ట్ లో ఏపీ MLA కుమారుడికి పాజిటివ్‌..!

భారతదేశం, జనవరి 3 -- హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో శనివారం ఈగల్ టీమ్ ప్రత్యేక సోదాలను నిర్వహించింది.కొంతమంది వ్యక్తులు గంజాయి(డ్రగ్స్) వినియోగిస్తున్నట్లు సమాచారం అందటంతో. ఓ విల్లాను తనిఖీ చేశారు. ... Read More