Exclusive

Publication

Byline

'పూర్వోదయ స్కీమ్'ను సద్వినియోగం చేసుకోవాలి - సీఎం చంద్రబాబు

Andhrapradesh, అక్టోబర్ 5 -- కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పూర్వోదయ స్కీంను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పూర్వోదయ మిషన్ లో భాగంగా వ్యవసాయ అన... Read More


TG EAPCET 2025 : బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అలర్ట్ - ఇవాళ్టి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం, ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

భారతదేశం, అక్టోబర్ 5 -- తెలంగాణ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు.. ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్టోబర్ 13వ తేదీ... Read More


హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం - మరికొన్ని రోజులు ఇంతే..!

Telangana,hyderabad, అక్టోబర్ 5 -- హైదరాబాద్ లో మళ్లీ వర్షాలు షురూ అయ్యాయి. ఇవాళ ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్... Read More


వైజాగ్ నేవీ బేస్ లో గన్ ఫైర్...! సెంట్రీ గార్డ్ మృతి

Andhrapradesh,vizag, అక్టోబర్ 5 -- విశాఖపట్నం సమీపంలోని ఐఎన్ఎస్ కళింగ ప్రాంగణంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో సెంట్రీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న 44 ఏళ్ల బాజీ బాబా షేక్ ప్రాణాలు కోల... Read More


స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ కసరత్తు - ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు, ఇదిగో నెంబర్

Telangana,hyderabad, అక్టోబర్ 5 -- రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. మొత్తం 3 విడుతల్లో ఎన్నికలను పూర్తి చేస్తామని ఈసీ వెల్లడించింది. అక్టోబర్‌ 23న ఎన్నికల తొలి విడత పోలిం... Read More


ప్రయాణికులకు షాక్ - హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు..! ఎంతంటే..?

Telangana,hyderabad, అక్టోబర్ 5 -- తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జంటనగరాల పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఈ -... Read More


అమెరికాలో దుండగుడి కాల్పులు - హైదరాబాద్ విద్యార్థి మృతి, శోకసంద్రంలో కుటుంబం..!

భారతదేశం, అక్టోబర్ 5 -- అమెరికాలో మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన పోలే చంద్రశేఖర్‌(27) మృతి చెందాడు. 2023లో బీడీఎస్‌ పూర్తి... Read More


హన్మకొండలో DRI అధికారుల ఆపరేషన్..! భారతీయ పాంగోలిన్ స్కేల్స్‌ స్వాధీనం, నలుగురు అరెస్ట్

భారతదేశం, అక్టోబర్ 5 -- హన్మకొండలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పాంగోలిన్ స్కేల్స్ వ్యాపారాన్ని డీఆర్ఐ అధికారులు గుట్టురట్టు చేశారు. ఈ అక్రమ వ్యాపారంపై పక్కా సమాచారం అందుకున్న హైదరాబాద్ జోన్ అ... Read More


ప్రయాణికుల జేబులు కొల్లగొట్టాలని చూడటం దుర్మార్గం - కేటీఆర్

Telangana,hyderabad, అక్టోబర్ 5 -- హైదరాబాద్ లో నడిచే ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల ధరల పెంపుపై కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 10 రూపాయల... Read More


ఏపీ రైతులకు అప్డేట్ - ఈ-క్రాప్ నమోదు గడువు పెంపు, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి

Andhrapradesh, అక్టోబర్ 4 -- ఖరీఫ్ 2025 కోసం ఈ-క్రాప్ డిజిటల్ సర్వే కింద భూమి, పంటల రిజిస్ట్రేషన్ గడువును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ చివరి వరకు పొడిగించింది. క్షేత్రస్థాయిలో పలు ఇబ్బందలు కారణంగా.... Read More