Exclusive

Publication

Byline

ఈ తేదీ నుంచి చెన్నై టూ నరసాపురం వరకు వందే భారత్ సర్వీసులు స్టార్ట్

భారతదేశం, నవంబర్ 12 -- చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగిస్తున్నట్టుగా ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే తాజాగా రైల్వే బోర్డు ఏ తేదీ నుంచి ఈ సర్వీసులు... Read More


సింగిల్​ ఛార్జ్​తో 100 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్​- యమహా నుంచి 2 ఎలక్ట్రిక్​ స్కూటర్లు..

భారతదేశం, నవంబర్ 12 -- యమహా మోటార్ ఇండియా దేశీయంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలోకి అడుగు పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో, ముంబైలో జరిగిన తమ 70వ వార్షికోత్సవ కార్యక్రమంలో రెండు కొత్త ఎ... Read More


క్రిస్పీ క్రేవింగ్స్ తీర్చేందుకు సంజీవ్ కపూర్ చెప్పిన 4 ఎయిర్ ఫ్రైయర్ రెసిపీలు

భారతదేశం, నవంబర్ 12 -- క్రిస్పీగా, కరకరలాడే ఆహారాన్ని తినాలని ఉందా? అది కూడా నూనె ఎక్కువగా లేకుండా? అలాంటి ఆహార ప్రియుల కోసం ఎయిర్ ఫ్రైయర్‌లు (Air Fryers) ఒక అద్భుతమైన సాధనం. ఈ ఫ్రైయర్‌లు సూపర్-ఛార్జ్... Read More


ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర.. ఇంటి వద్దే చికిత్స! ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

భారతదేశం, నవంబర్ 12 -- 89 ఏళ్ల సీనియర్ నటుడు ధర్మేంద్ర బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు బుధవారం (నవంబర్ 12) ధృవీకరించారు. ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌తో సహా కుటుంబ... Read More


నా కూతురు, మహేష్ బాబు కూతురు బాగా ఆడుకున్నారు.. రాజమౌళి ఫామ్‌కు కూడా వెళ్లాం: ప్రియాంకా చోప్రా ట్వీట్

భారతదేశం, నవంబర్ 12 -- ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, ఎస్.ఎస్. రాజమౌళిల భారీ ప్రాజెక్టు 'గ్లోబ్‌ట్రాటర్'. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రియాంకా ... Read More


ఏపీ రేషన్ కార్డుదారులకు అప్డేట్ - రూ.18కే గోధుమ పిండి...! ఇవిగో వివరాలు

భారతదేశం, నవంబర్ 12 -- రాష్ట్రంలోని రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త వచ్చేసింది. పట్టణాల్లోని రేషన్‌ షాపుల్లో గోధుమపిండి కిలో రూ.18 చొప్పున పంపిణీ చేయనున్నారు. ఇందుకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు ... Read More


ట్రేడర్స్​ అలర్ట్​- ఈ 10 స్టాక్స్​లో ట్రేడ్​తో లాభాలకు ఛాన్స్​!

భారతదేశం, నవంబర్ 12 -- మంగళరం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 336 పాయింట్లు పెరిగి 83,871 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 121 పాయింట్లు వృద్ధిచెంది 2... Read More


విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.50,000 కోట్ల పెట్టుబడులు ఆకర్శించేలా సీఆర్డీఏ ప్లాన్!

భారతదేశం, నవంబర్ 12 -- విశాఖపట్నంలో జరగనున్న రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు 2025లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (APCRDA) రూ.50,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడానికి సన్నాహా... Read More


రాహువు శక్తి రెట్టింపు, డిసెంబర్ 3 నుంచి రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది.. డబ్బు, ప్రొమోషన్లతో పాటు అనేక లాభాలు!

భారతదేశం, నవంబర్ 12 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభ యోగాలు, శుభ యోగాలు సహజంగా ఏర్పడటం చూస్తూ ఉంటాం. ఈ యోగాలు ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక రకాల మార్పులను తీసు... Read More


పేదలకు శుభవార్త - ఇవాళ ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు

భారతదేశం, నవంబర్ 12 -- ఏపీలో ఇవాళ కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. ఒకేసారి 3 లక్షల మంది పేదలు. గృహ ప్రవేశాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 3 లక్షల ఇళ్లలో లబ్దిదారుల గృహ ప్రవేశాలు ... Read More