Exclusive

Publication

Byline

Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? తేదీ, విశిష్టతతో పాటు ఏం చేస్తే మంచిదో తెలుసుకోండి!

భారతదేశం, నవంబర్ 27 -- Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైన రోజు. విష్ణు పురాణం ప్రకారం ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే సిరిసంపదలు కలుగుతాయి, మో... Read More


రాష్ట్రాభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ ఉండాలి - సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, నవంబర్ 27 -- తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియ... Read More


తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు ఎల‌క్ట్రానిక్‌ డిప్ వివరాల నమోదు ప్రారంభం.. ఇలా చేయాలి

భారతదేశం, నవంబర్ 27 -- తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేయనుంది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి,... Read More


ఇంటి నెంబర్ కోసం లంచం డిమాండ్ - ఏసీబీకి దొరికిపోయిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్

భారతదేశం, నవంబర్ 27 -- గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. నిత్యం ఏదో ఒక చోట అవినీతి అధికారుల... Read More


IBPS RRB క్లర్క్ PET 2025 లింక్ యాక్టివేట్: శిక్షణకు సిద్ధమా?

భారతదేశం, నవంబర్ 27 -- IBPS RRB క్లర్క్ ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ (PET) 2025 లింక్ తాజాగా ibps.in వెబ్‌సైట్‌లో యాక్టివేట్ అయింది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నేరుగా ఈ శి... Read More


14 నెలల తర్వాత నిఫ్టీ 50 సరికొత్త రికార్డు.. సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీల జోరు

భారతదేశం, నవంబర్ 27 -- సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు (నవంబర్ 27, గురువారం) సరికొత్త ఉత్సాహాన్ని నింపుకుంది. దాదాపు 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత దేశీయ బెంచ్‌మార్క్ ఇండెక... Read More


ప్రయాణికులకు విజ్ఞప్తి.. సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 4 నుంచి స్టార్ట్!

భారతదేశం, నవంబర్ 27 -- శీతాకాల ప్రయాణ నెలల్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ నడుస్... Read More


రష్మిక మందన్నా హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ బజ్.. కానీ ఓ ట్విస్ట్

భారతదేశం, నవంబర్ 27 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన మరో బ్లాక్‌బస్టర్ మూవీ థామా (Thamma). బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.170 కోట్ల వరకూ వసూలు చేసింది. అక్టోబర్ 21న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మొత్త... Read More


మరి కొన్ని రోజుల్లో ఈ రాశుల వారి జీవితమే మారిపోతుంది.. శని, కుజుల అనుగ్రహంతో డబ్బు, వాహనాలు, ఆస్తులతో పాటు బోలెడు లాభాలు

భారతదేశం, నవంబర్ 27 -- గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది శుభ యోగాలను, అశుభ యోగాలను తీసుకువస్తుంది. ఒక్కోసారి రెండు మూడు గ్రహాల సంయోగం కూడా ఉంటుం... Read More


హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం: 44 మృతి, 300 మంది గల్లంతు

భారతదేశం, నవంబర్ 27 -- హాంకాంగ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం కనీసం 44 మంది ప్రాణాలు బలిగొంది. దాదాపు 300 మందికి పైగా ప్రజల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఉత్తర తాయ్ పో జిల్లాలోని వాంగ్ ఫుక్ కోర్ట్ అనే నివా... Read More