Andhrapradesh, జూన్ 24 -- ఏపీ రాజధాని అమరావతిలో మరికొన్ని సంస్థలకు భూకేటాయింపులు జరగనున్నాయి. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి నారాయణ వెల్లడించారు. రాజ... Read More
Telangana, జూన్ 23 -- తెలంగాణ కేబినెట్ సుదీర్ఘంగా కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న రీజనల్ రింగ్ రోడ... Read More
భారతదేశం, జూన్ 22 -- 'గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్'.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి కారణమవుతున్న అంశం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. జల హారత... Read More
Telangana, జూన్ 22 -- తెలంగాణలో అత్యవసర సేవల కోసం కొత్త నెంబర్ అమల్లోకి వచ్చింది. ఇక మీదట అన్ని అత్యవసర సేవలకు 112కు డయల్ చేయాలని ప్రభుత్వం ప్రకటన చేసింది. పోలీస్, ఫైర్, రోడ్డు ప్రమాదాలు, మెడికల్, ... Read More
Andhrapradesh,telangana, జూన్ 22 -- తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అ... Read More
Andhrapradesh,panladu, జూన్ 22 -- ఇటీవలే వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లాలోని రెంటపాళ్లలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమాదానికి గురై.. సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఓ ప్రైవేట... Read More
Telangana, జూన్ 22 -- రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు భారీగా వెల్లువెత్తాయి. కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమల్లోకి వచ్చాక తెలంగాణ సర్కార్. చేపట్టిన మూడు విడతల సదస్సుల్లో 8 ల... Read More
భారతదేశం, జూన్ 22 -- ఇల్లు కొనేందుకు రుణాలిచ్చే ముందు అన్ని విధాలా సరి చూసుకోవాలని బ్యాంకర్లకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. IOV హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో "ట్రాన్స్ఫార్మేటివ్ ఎరాలో వాల్యుయేషన్"... Read More
Andhrapradesh, జూన్ 22 -- శ్రీసత్య జిల్లాలోని రామగిరి మండల పరిధిలో 15 ఏళ్ల దళిత బాలికపై రెండేళ్లుగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సవాల్ గా తీసుకున్న పో... Read More
Telangana, జూన్ 21 -- విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులతో పాటు పెన్షనర్ల డీఏను 2 శాతం పెంచింది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. ఈ పెంచిన... Read More