Exclusive

Publication

Byline

హైదరాబాద్ లో వరద సమస్యకు మూసీ పునరుజ్జీవమే పరిష్కారం - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Telangana,hyderabad, ఆగస్టు 9 -- హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను... Read More


నిమ్స్‌ హైదరాబాద్‌లో టెక్నీషియన్‌ ఖాళీలు - నెలకు మంచి జీతం, వెంటనే అప్లయ్ చేసుకోండి

Telangana,hyderabad, ఆగస్టు 9 -- హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ లో టెక్నీషియన్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో మొత్తం 41 ఖాళీలను రిక్రూట్ చేసేందుకు అప్లికేషన... Read More


కరీంనగర్ టు తిరుమల..! ఐఆర్సీటీసీ కొత్త టూర్ ప్యాకేజీ, ఈనెలలోనే జర్నీ..!

Andhrapradesh, ఆగస్టు 9 -- ఐఆర్సీటీసీ టూరిజం కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది.తాజాగా కరీంనగర్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'TIRUPATI FROM KARIMNAGAR' పేరుత... Read More


జెడ్పీటీసీ ఉపఎన్నిక : పులివెందులలో పొలిటికల్ హీట్ - నువ్వా.. నేనా అన్నట్లు ప్రచారం..!

Pulivendula,andhrapradesh, ఆగస్టు 9 -- ఏపీలోని పులివెందులలో పొలిటికల్ హీట్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక గడువు దగ్గరపడుతున్న వేళ.. నువ్వా నేనా అన్నట్లు వైసీపీ, తెలుగుదేశం పార్టీలు... Read More


తెలంగాణకు ఐఎండీ బిగ్ అలర్ట్ - ఈ వచ్చే 7 రోజులు వర్షాలే వర్షాలు..! వెదర్ రిపోర్ట్ వివరాలివే

Telangana,andhrapradesh, ఆగస్టు 9 -- దక్షిణ కోస్తాంధ్ర నుండి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి కొనసాగుతోంది. అంతేకాకుండా బుధవారం(ఆగస్టు 13) నాటికి వాయువ్య,దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య ... Read More


విశాఖలో పేలిన గ్యాస్ సిలిండర్ - ముగ్గురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి సీరియస్..!

Andhrapradesh, ఆగస్టు 8 -- విశాఖపట్నం సిటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.వీరిలోనూ ఇద్దర... Read More


నేతన్నలకు ఏపీ సర్కార్ శుభవార్త - ఏటా రూ. 25 వేలు ఆర్థిక సాయం

Andhrapradesh, ఆగస్టు 8 -- నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.'నేతన్న భరో'సా కింద ఏడాదికి ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత... Read More


బండి సంజయ్... 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి, లీగల్ నోటీసులు పంపిస్తా - కేటీఆర్

Telangana, ఆగస్టు 8 -- ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. వాస్తవాలు తెలుసుకోకుండా, అసంబద్ధమైన, దిగజారుడు, థర్డ్‌క్లాస్ స్థాయి ఆరోపణలు ... Read More


ఏపీ - తెలంగాణ : మరో 2 రోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు హెచ్చరికలు, హైదరాబాద్ కు మరోసారి అలర్ట్..!

Telangana,andhrapradesh, ఆగస్టు 8 -- తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే మరో రెండు రోజులు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ... Read More


రూ. 50 లక్షలు డిమాండ్..! రూ. 25 లక్షలు తీసుకుంటూ దొరికిపోయిన అధికారి..! ఏపీ ఏసీబీ చరిత్రలోనే తొలిసారి..!

Andhrapradesh, ఆగస్టు 8 -- ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు కోసం ఓ అధికారి భారీగా లంచం ఆశించాడు. ఏకంగా రూ. 50 లక్షలకు టెండర్ పెట్టాడు. ముందుగానే రూ. 25 లక్షలు తీసుకున్న సదరు అధికారి. మరో ... Read More