భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉం... Read More
భారతదేశం, సెప్టెంబర్ 2 -- తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కాళేశ్వరం ప్రాజెక్టు గురించే చర్చ. తెలంగాణ ప్రభుత్వం పీసీ ఘోష్ నివేదికను అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చింది. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాడ... Read More
భారతదేశం, సెప్టెంబర్ 1 -- ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని 1.46 లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే ఈ కార్య... Read More
భారతదేశం, సెప్టెంబర్ 1 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు కూడా కొన్ని చోట్లు అధిక వర్షాలు పడే అవకాశం ఉంది. వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ... Read More
భారతదేశం, సెప్టెంబర్ 1 -- కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై దర్యాప్తు చేయడానికి సీబీఐకి కేసు అప్పగించాలని తెలంగాణ శాసనసభ నిర్ణయించింది. శాసనసభలో ప్రవేశపెట్టిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కాంగ్రెస్, భారత... Read More
భారతదేశం, సెప్టెంబర్ 1 -- అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రాజంపేట మండలం మునక్కాయలవారిపల్లెలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సభలో మాట్లాడారు. ఎవరైనా పింఛను తీసుకోకున్నా.... Read More
భారతదేశం, సెప్టెంబర్ 1 -- కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలు, హరీశ్ రావు మీ... Read More
భారతదేశం, సెప్టెంబర్ 1 -- తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఛైర్మన్ సహా మెుత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావును ఛైర్మన... Read More
భారతదేశం, సెప్టెంబర్ 1 -- అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై ఇప్పటికే 50 ఎకరాలు కేట... Read More
భారతదేశం, సెప్టెంబర్ 1 -- తెలంగాణలో వైద్య విద్య గురించి సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరక... Read More