Exclusive

Publication

Byline

Location

అమరావతి ఓఆర్ఆర్‌పై కీలక అప్డేట్.. 2 ఏళ్లలో పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీలు

భారతదేశం, మార్చి 4 -- రానున్న 2 ఆర్థిక సంవత్సరాల్లో పీపీపీ విధానంలో 10 వైద్య కళాశాలలను నడిపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. 17 కాలేజీల్లో... Read More


అమరావతిలో హైకోర్టు జడ్జీల నివాస గృహ సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

భారతదేశం, మార్చి 1 -- రాజధాని అమరావతిలో నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల నివాస గృహాల సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో రూ.210 కోట్ల వ్... Read More


రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం

భారతదేశం, ఫిబ్రవరి 23 -- తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన కలకలం రేపింది. లాలాచెరువు ప్రాంతంలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్‌లో ఒకేసారి పలువురు తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రి పాల... Read More


కార్పొరేట్ వైద్యం మీ నియోజకవర్గంలోనే.. పీపీపీ మోడల్‌లో 61 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు!

భారతదేశం, ఫిబ్రవరి 19 -- సంకీర్ణ ప్రభుత్వానికి ప్రతి ప్రాణం విలువైనదేనని వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో నొక్కిచెప్పారు. రాష్ట్ర ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అనేక చర్యల... Read More


ఏపీఈపీడీసీఎల్‌లో మొత్తం 2,947 పోస్టులు ఖాళీ.. త్వరలో నోటిఫికేషన్ విడుదల

భారతదేశం, ఫిబ్రవరి 19 -- ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(APEPDCL) పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవ... Read More


ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2026కు శాసనసభ ఆమోదం.. ఓటు హక్కు నమోదుపై కీలక నిర్ణయం

భారతదేశం, ఫిబ్రవరి 18 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు - 2026కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా ... Read More


రంజాన్ మాసం... ఆఫీస్ నుంచి ఉద్యోగులు గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతి!

భారతదేశం, ఫిబ్రవరి 11 -- పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులు ఒక గంట ముందుగా పని నుండి బయలుదేరడానికి అనుమతిస్తూ ఆంధ్రప్రద... Read More


ప్రభుత్వం కీలక నిర్ణయం... ఆఫీస్ నుంచి ఉద్యోగులు గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతి!

భారతదేశం, ఫిబ్రవరి 11 -- పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులు ఒక గంట ముందుగా పని నుండి బయలుదేరడానికి అనుమతిస్తూ ఆంధ్రప్రద... Read More


మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు, ఫిబ్రవరి 14న బడ్జెట్.. ఏఐ ఆధారిత అటెండెన్స్

భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఆంధ్రప్రదేశ్ శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) అసెంబ్లీ సమావేశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అవసరమైతే సమావేశాలను పొడిగించే అవకా... Read More


రెండేళ్లలో అమరావతి నెక్స్ట్ లెవల్.. క్వాంటం కంప్యూటర్ల తయారీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

భారతదేశం, ఫిబ్రవరి 9 -- సచివాలయంలో మంత్రులు, పలు శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్‌గా హాజరయ్యారు. జీఎస్‌డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్... Read More