Exclusive

Publication

Byline

Location

Census 2027 : జనాభా లెక్కలు.. ఏపీలో ఏప్రిల్ 16 నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్

భారతదేశం, ఏప్రిల్ 15 -- 2027 జనాభా లెక్కల కింద స్వీయ గణన ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏప్రిల్ 16 నుంచి రెండు దశల్లో డిజిటల్ ఫార్మాట్‌లో ప్రారంభమవుతుందని సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ జె.నివాస్ తెలిప... Read More


Capital Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ విడుదల

భారతదేశం, ఏప్రిల్ 7 -- ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు లభించింది. 2024 జూన్ 2 నుంచి అమరావతికి ఏపీకి రాజధానికి హోదా దక్కింది. ఈ మేరకు భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో అ... Read More


Capital Amaravati : పార్లమెంటు ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు.. ఎప్పుడంటే?

భారతదేశం, మార్చి 31 -- అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా అధికారికంగా గుర్తించేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు, 2026ను ఏప్రిల్ 1వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అమరావత... Read More


ఎప్పుడైనా.. ఎక్కడైనా.. దొంగ ఈజీగా దొరికిపోతాడు.. ఏపీ పోలీసుల కొత్త టెక్నాలజీ!

భారతదేశం, మార్చి 31 -- పోలీసు వ్యవస్థ రోజురోజుకు కొత్త టెక్నాలజీతో అప్‌డేట్ అవుతోంది. ఏఐని కూడా పోలీసులు కేసులో విచారణలో భాగంగా ఉపయోగిస్తున్నారు. నేరస్థుల పట్టుకునేందుకు ఎప్పటికప్పుడు పోలీసులు అప్‌డేట... Read More


ఇంటర్ కాలేజీలకు హాఫ్ డే క్లాసులు.. ఎప్పటి నుంచి? టైమింగ్స్ ఏంటి?

భారతదేశం, మార్చి 30 -- ఏప్రిల్ 1 నుంచి 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హాఫ్ డే తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యా బోర్డు అన్ని కళాశాలల ప్రిన్సిపాల్‌లకు తెలియజేసింది. రాష్ట్ర... Read More


మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ కౌన్సెలింగ్.. 34 గంటల్లో పోస్టింగులు

భారతదేశం, మార్చి 29 -- ప్రజారోగ్య శాఖ(డైరెక్టర్ అఫ్ పబ్లిక్ హెల్త్-డీహెచ్) ద్వారా మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీని తొలిసారిగా ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మం... Read More


గ్రామాల్లో వారికి శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

భారతదేశం, మార్చి 26 -- గ్రామీణ పేద‌రిక నిర్మూల‌నే ల‌క్ష్యంగా ప‌నిచేస్తోన్న కూట‌మి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సంఘ‌ స‌హాయ‌కుల‌కు ( VAO )ల‌కు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాల‌న్న నిర్ణయం తీసుకున... Read More


10 లక్షల కొత్త పీఎన్జీ కనెక్షన్లు టార్గెట్.. కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం!

భారతదేశం, మార్చి 26 -- సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం.. అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ... Read More


కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం.. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం!

భారతదేశం, మార్చి 26 -- సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం.. అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ... Read More


విద్యుత్ భారం తగ్గేలా సంస్కరణలు, ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటు : సమీక్షలో చంద్రబాబు

భారతదేశం, మార్చి 24 -- విద్యుత్ కొనుగోలు ఛార్జీలను తగ్గించే అంశంపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇప్పటికే ఈ దిశగా చేపడుతున్న చర్యలను మరింత ముమ్మరం... Read More