Exclusive

Publication

Byline

ఈరోజే శక్తివంతమైన నవ పంచమ రాజయోగం, ఈ మూడు రాశుల వారికి బోలెడు లాభాలు.. అదృష్టం, ధన లాభం, వివాహం ఇలా ఎన్నో!

Hyderabad, జూలై 7 -- వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 7న శుభదినంగా ఉండనుంది. ఎందుకంటే, ఈరోజు శుక్రుడు, యముడు ఒకదానికొకటి 120 డిగ్రీల వద్ద ఉంటారు. ఇది శక్తివంతమైన నవ పంచమ రాజయోగాన్ని సృష్టిస్తుంది. ... Read More


ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏ దేశం నుంచి కూడా మేం సాయం తీసుకోలేదు : పాక్ ఆర్మీ చీఫ్

భారతదేశం, జూలై 7 -- ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా, టర్కీ పాకిస్థాన్‌కు సహాయం చేశాయి. దీనికి సంబంధించిన ఆధారాలను ప్రపంచం చూసింది. దీనిపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇప్పుడు వివరణ ఇచ్చాడు. చైనా, టర... Read More


కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న ట్రాప్‌లో పడ్డ కాశీ- గౌతమ్‌తో కార్తీక్ క్లైమాక్స్ స్కెచ్- జ్యోకి ఊహించని షాక్!

Hyderabad, జూలై 7 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నువ్ జ్యోత్స్నకు బుద్ధిమాట చెబితే అదంతా ఇంట్లోవాళ్లకు చెబుతుంది. దాంతో ఎవరు చెప్పిన వినకుండా నిన్ను ఇంట్లోంచి గెంటేస్తారని కార్తీక్ అంటాడు... Read More


పర్సనల్ లోన్ తీసుకోవడానికి ముందు, తర్వాత చూసుకోవాల్సిన విషయాలు

భారతదేశం, జూలై 7 -- అత్యవసర సమయాల్లో ఆర్థిక నిర్వహణకు పర్సనల్ లోన్స్ సహాయపడతాయి. కానీ ఈ రుణం పొందడానికి ప్రణాళిక అవసరం. అప్పుల ఊబిలో పడకుండా ఉండటానికి.. మీ అవసరాలను అంచనా వేసుకోవాలి. మంచి క్రెడిట్ స్క... Read More


ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​లో ట్రేడ్​తో లాభాలకు ఛాన్స్​..

భారతదేశం, జూలై 7 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 193 పాయింట్లు పెరిగి 83,433 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 56 పాయింట్లు వృద్ధిచ... Read More


టీజీ ఎప్‌సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం.. అందుబాటులో 1.14 లక్షల సీట్లు

భారతదేశం, జూలై 7 -- తెలంగాణలోని ప్రభుత్వ, ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 1 లక్షా 14 వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. టీజీ ఎప్‌సెట్ (గతంలో ఎంసెట్‌గా పిలిచేవారు) ఉత్తీర్ణులైన విద్యార్థులకు అడ్మ... Read More


తెలంగాణలో 'ఖేలో ఇండియా' గేమ్స్ నిర్వహించండి: కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విన్నపం

భారతదేశం, జూలై 7 -- ఢిల్లీ: ఖేలో ఇండియా గేమ్స్-2026ను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్. మాండవీయకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చ... Read More


అమరావతిని క్వాంటం హబ్‌గా మార్చే ప్రణాళికలు: రూ. 8,300 కోట్లకు పైగా పెట్టుబడులే లక్ష్యం

భారతదేశం, జూలై 7 -- అమరావతి, జూలై 7 (పీటీఐ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో క్వాంటం టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా ఒక శక్తివంతమై... Read More


భిక్షాటన చేస్తున్న చిన్నారులకు మంత్రి చొరవతో పాఠశాలలో ప్రవేశం

భారతదేశం, జూలై 7 -- నెల్లూరు, జూలై 7 (పీటీఐ): దారిద్య్రం కారణంగా నెల్లూరు వీధుల్లో భిక్షాటన చేసుకుంటున్న ఇద్దరు చిన్నారులకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ చొరవతో పాఠశాలలో అడ్మిషన్ దక్కింది... Read More


కీర్తి సురేష్ మూవీ హవా.. ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన సినిమాల్లో చోటు.. టాప్ 5 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

Hyderabad, జూలై 7 -- కీర్తి సురేష్, సుహాస్ నటించిన మూవీ ఉప్పు కప్పురంబు నేరుగా ఓటీటీలోకి వచ్చిన విషయం తెలుసు కదా. జులై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు జూన్ 30 నుంచి జులై ... Read More