Exclusive

Publication

Byline

Kerala CM: కేరళ సీఎంగా వీడీ సతీశన్: పది రోజుల ఉత్కంఠకు తెర దించిన కాంగ్రెస్

భారతదేశం, మే 14 -- కేరళ రాజకీయాల్లో గత పది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ను కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. మే 4న వెలువడిన ఎన్నిక... Read More


పొదుపు బాటలో ప్రధాని: సగానికి తగ్గిన మోదీ కాన్వాయ్.. సామాన్యులకు 7 విన్నపాలు

భారతదేశం, మే 13 -- పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత్ తన అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. మనం పెట్రోల్, డీజిల్ లే... Read More


బంగారం, వెండిపై దిగుమతి సుంకం పెంపుతో కుప్పకూలిన నగల కంపెనీల షేర్లు

భారతదేశం, మే 13 -- దేశీయంగా బంగారం, వెండి ధరలకు మరింత రెక్కలు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా దిగుమతి సుంకాన్ని (Customs Duty) భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడమే దీనికి ప్రధాన కారణం. మే 13, బుధవ... Read More


ములాయం సింగ్ కుమారుడు ప్రతీక్ హఠాన్మరణం: కుటుంబ తగాదాలే కారణమా?

భారతదేశం, మే 13 -- ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన యాదవ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎస్పీ దిగ్గజం ములాయం సింగ్ యాదవ్, ఆయన రెండో భార్య సాధనా గుప్తాల కుమారుడు ప్రతీక్ యాదవ్ మే 13, బుధ... Read More


రైతులకు కేంద్రం తీపి కబురు: వరి మద్దతు ధర పెంపు.. పొద్దుతిరుగుడుపై కాసుల వర్షం

భారతదేశం, మే 13 -- ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) 2026-27 ఖర... Read More


ఎయిర్‌టెల్ లాభాల జోరు: క్యూ4లో రూ. 7,325 కోట్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ డివిడెండ్

భారతదేశం, మే 13 -- దేశీయ రెండో అతిపెద్ద టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (Q4FY26) ఫలితాలను బుధవారం మార్కెట్ ముగిసిన తర్వాత విడుదల చేసింది. గడిచిన మూడు నెలల కాలంలో క... Read More


నీట్ పేపర్ లీక్ కేసులో సంచలనం: బీజేపీ యువజన విభాగం నేత అరెస్ట్

భారతదేశం, మే 13 -- నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో విచారణ వేగవంతం చేసిన సీబీఐ (CBI), రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా జమ్వా రామ్‌గఢ్‌కు చెందిన దినేష్ బివాల్, అతని సోదరుడు మంగీలాల్ బివాల్‌ను బుధవారం... Read More


టాటా మోటార్స్ కనకవర్షం: క్యూ4 లాభాల్లో 70 శాతం జంప్.. ఇన్వెస్టర్లకు డివిడెండ్

భారతదేశం, మే 13 -- దేశీయ ఆటోమొబైల్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న టాటా మోటార్స్, నాలుగో త్రైమాసికం (Q4FY26) ఫలితాల్లో అదరగొట్టింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే కంపెనీ నికర లాభం ఏకంగా 6... Read More


రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు: డీఏ 2 శాతం పెంపు.. జనవరి నుంచే అమల్లోకి!

భారతదేశం, మే 13 -- భారత రైల్వే శాఖ తన లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరటనిచ్చింది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ డీఏ పెంపును ప్రకటించగా, తాజాగా రైల్వే బోర్డు కూడా ఇందుకు సంబంధించి అధికారిక ఉత్... Read More


రూపాయి చారిత్రక పతనం: డాలర్‌తో పోలిస్తే 95.80కి.. సామాన్యుడిపై ధరల భారం తప్పదా?

భారతదేశం, మే 13 -- భారత ఆర్థిక వ్యవస్థకు మే 13, బుధవారం ఒక చీకటి రోజుగా నిలిచిపోయింది. ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ రుణాల చెల్లింపుల ఒత్తిడితో రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఉదయం ట్రేడింగ... Read More