Exclusive

Publication

Byline

ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలివే

Telangana,hyderabad, జూలై 16 -- ఈ నోటిఫికేషన్ లో భాగంగా యూజీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన వారు 15 సెప్టెంబర్ 2025లోపు అప్... Read More


'ఇప్పుడైనా మేలుకో... ఆ తర్వాత నేను చెప్పినా కూడా మా వాళ్లు వినరు' - వైఎస్ జగన్ వార్నింగ్

Andhrapradesh, జూలై 16 -- రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన. రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రెడ్ ... Read More


కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - బనకచర్లపై కీలక చర్చ..!

Andhrapradesh,delhi, జూలై 15 -- కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ఇరువురు నేతలు చర్చించారు. ముందుగా మాజీ కేంద్ర మంత్రి టీడీపీ సీనియర్ న... Read More


తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ - 2025 : ఎట్టకేలకు ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్‌మెంట్‌ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Telangana,hyderabad, జూలై 15 -- తెలంగాణ పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియపై కీలక ప్రకటన వచ్చేసింది. ఎట్టకేలకు ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. ఈ మేరకు సీట్లు పొందిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ ల... Read More


సామాన్యులకు సైతం డ్రోన్ సేవలు...! 'ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్' ప్రారంభం, ప్రయోజనాలెంటో తెలుసా..?

Andhrapradesh, జూలై 15 -- టెక్నాలజీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం.. డ్రోన్ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించి ఏపీ డ్రోన్ మార... Read More


ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు - ఈ నెల 17న సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్, ప్రొవిజినల్ లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి

Andhrapradesh, జూలై 14 -- రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్ అన... Read More


అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - చెరువు కట్టపై లారీ బోల్తా, ఏడుగురు మృతి..!

Annamayya district, జూలై 13 -- అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువుకట్ట వద్ద ఓ లారీ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరికొంత మంది తీవ్రంగా గాయపడ్... Read More


ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల అప్డేట్ - దరఖాస్తుల గడువు పొడిగింపు, ఇదిగో లింక్

Telangana,hyderabad, జూలై 13 -- తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధ... Read More


రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల కొత్త రేషన్ కార్డులు - రేపట్నుంచే పంపిణీ ప్రక్రియ..!

Telangana,hyderabad, జూలై 13 -- తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 14వ తేదీ నుంచి కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. తుంగతుర్తిలో జరిగే సభ... Read More


సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారు - అజెండాలో 'బనకచర్ల' ప్రాజెక్ట్..!

Andhrapradesh, జూలై 13 -- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 15,16వ తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ సహా వేర్వేరు కార్యక్రమాలకు ముఖ్... Read More