Exclusive

Publication

Byline

'దోస్త్' స్పెషల్ ఫేజ్ ప్రవేశాలు - వెబ్ ఆప్షన్లు ప్రారంభం, ఆగస్ట్ 3న సీట్ల కేటాయింపు

Telangana, జూలై 27 -- తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఉన్నత విద్యా మండలి ప్రకటించిన మూడు విడత కౌన్సెలింగ్ పూర్తి కాగా. ఈసారి సీట్లు భారీగానే మిగిలిపోయాయి. అయితే ఈ సీట్లను... Read More


కేటీఆర్ వర్సెస్ సీఎం రమేశ్ : ఆరోపణలు, ప్రత్యారోపణలు...! అసలేంటి వివాదం..?

Telangana,andhrapradesh, జూలై 27 -- బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చెప్పారు. కేటీఆర్ చేసిన కొన్ని ఆరోపణలపై స్పందించిన సీఎం రమేశ్.. కేటీఆర్... Read More


కొండాపూర్‌లో రేవ్‌ పార్టీ భగ్నం - 9 మంది అరెస్ట్..!

Telangana,hyderabad, జూలై 27 -- హైదరాబాద్ కొండాపూర్ లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో తలపెట్టిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. డ్రగ్ పెడ్లర్లతో సహా 9 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి మాదకద్రవ్యాలన... Read More


మామునూరు ఎయిర్‌పోర్టులో మరో ముందడుగు - రూ.205 కోట్లు విడుదల

Telangana,warangal, జూలై 26 -- వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల్లో భాగంలో రాష్ట్ర సర్కార్ మరో ముందడుగు వేసింది. ఈ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా అవసరమైన భూసేకరణకు రూ.205 కోట్ల నిధులను... Read More


గోదావరిలో మళ్లీ వరద ఉధృతి - భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు

Telangana,andhrapradesh, జూలై 26 -- ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల దాటికి గోదావరిలో వరద ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భద్రాచలం, కూనవరం, ధవళేశ్వరం వద్ద న... Read More


యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి

Choutuppal,telangana, జూలై 26 -- యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఏపీకి చెందిన పోలీసులు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపునకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చౌటుప్పల్‌ మండలం ఖైతాపూర్‌ వద్ద వీరు ప్రయాణ... Read More


గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు ప్రమాణస్వీకారం

Andhrapradesh, జూలై 26 -- గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.రాజ్‌భవన్‌ బంగ్లా దర్బార్‌ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆల... Read More


ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల అప్డేట్ - రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు

Telangana,warangal, జూలై 26 -- రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కన్వీనర్‌ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్‌(2025-26) ప్రవేశాలను కల్పిస్తారు. ... Read More


తిరుమల అప్డేట్స్ : ఇకపై ఆ టికెట్లు కూడా ఆన్​లైన్​లోనే..! ఆగస్ట్ 1 నుంచే అమలు

Andhrapradesh,tirumala, జూలై 26 -- తిరుప‌తి అలిపిరిలోని సప్త గోప్ర‌ద‌క్షిణ‌ మందిరంలో ప్ర‌తి రోజు నిర్వ‌హించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హం టికెట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక... Read More


పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ - ఇకపై 'ముఖం' చూపిస్తే చాలు..! డబ్బుల పంపిణీలో సరికొత్త మార్పులు

Telangana, జూలై 26 -- చేయూత పెన్షన్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బయోమెట్రిక్ సమస్యలను చెక్ పెట్టే దిశగా..ఫేసియల్‌ రికగ్నిషన్‌ వ్... Read More