Exclusive

Publication

Byline

Location

రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు - భారీగా ఏర్పాట్లు, రైతులకు ప్రత్యేక ఆహ్వానాలు..!

భారతదేశం, జనవరి 25 -- అమరావతి రాజధాని పరిధిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. పచ్చదనం, విశాల ప్రాంగణాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గణత... Read More


ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ప్రాక్టికల్స్‌ హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం, జనవరి 25 -- ఏపీ ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. సంబంధిత విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు స... Read More


గోదావరి పుష్కరాలు : 6 జిల్లాల్లో 373 ఘాట్లు.. రాజమండ్రిలో మోడల్ ఘాట్

భారతదేశం, జనవరి 24 -- కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పుష్కరాలక... Read More


డ్వాక్రా గ్రూప్ బ్యాంక్ ఖాతాలపై ఛార్జీలను తగ్గించాలి - సీఎం చంద్రబాబు

భారతదేశం, జనవరి 23 -- రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాలు తీసుకునే పరిస్థి... Read More


భూముల రీసర్వేపై జగన్ ది అసత్య ప్రచారం - రెవెన్యూ మంత్రి అనగాని

భారతదేశం, జనవరి 22 -- భూముల రీసర్వేపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఘాటుగా స్పందించారు. రీ సర్వేను 2018లోనే జగ్గయ్య పేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో టీడీ... Read More


భూముల రీసర్వే క్రెడిట్ మాదే... చంద్రబాబుది క్రెడిట్ చోరీ - వైఎస్ జగన్

భారతదేశం, జనవరి 22 -- ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో అమలు చేసిన భూముల రీసర్వే కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు 'క్రెడిట్ చోరీ' చేస్తున్నారని ఆరోపించారు.ఈ భూమండలం మీద ఇంత దా... Read More


ఏపీ LRS స్కీమ్ : మరో 3 రోజులే గడువు - డిస్కౌంట్ ఛాన్స్ మిస్ కాకండి

భారతదేశం, జనవరి 21 -- అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ కోసం ఏపీ సర్కార్ ఈ స్కీమ్ ను తీసుకువచ్చింది. గతేడాది జులై నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి రాయితీ కూడా ఇస్తున్నారు.... Read More


పండగ వేళ ఏపీకి శుభవార్త - కేంద్రం నుంచి రూ. 567 కోట్ల గ్రాంట్ విడుద‌ల

భారతదేశం, జనవరి 13 -- సంక్రాంతి పండగ వేళ ఏపీకి ఎన్టీఏ ఆధ్వర్వలోని కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో వైద్యారోగ్య రంగానికి 15వ ఆర్థిక సంఘం సిఫార‌సు చేసిన మొత్తం రూ.2,600 కోట్ల గ్రాంటును పొ... Read More


జగన్ కు అమరావతిలో ఇళ్లు ఉంది... కానీ చంద్రబాబుకు ఉందా..? సజ్జల ప్రశ్నాస్త్రాలు

భారతదేశం, జనవరి 11 -- అమరావతిపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ. వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. అమరావతి రైతుల తరపున వైఎస్ జగన్ సరైన ప్రశ్నలు లేవనెత్తారని చెప్పార... Read More


గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా 'వీబీజీ రామ్‌ జీ' స్కీమ్ అమలు చేయాలి - సీఎం చంద్రబాబు

భారతదేశం, జనవరి 11 -- పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు... గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గత డి... Read More