Exclusive

Publication

Byline

గ్రీన్ అమ్మోనియో తయారీ కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టండి.. జెరా గ్లోబల్ సీఈవోతో లోకేశ్

భారతదేశం, జనవరి 21 -- జపాన్‌కు చెందిన ప్రముఖ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ జెరా(JERA) గ్లోబల్ సీఈవో అండ్ చైర్ యుకియో కానితో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో భేటీ అయ్యారు. జపాన్, ఇతర ఆసి... Read More


సింగరేణిలో ఏ రకమైన జోక్యం, అధికారమూ కేంద్ర ప్రభుత్వానికి లేదు.. సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రం అనుమతి కావాలి : కిషన్ రెడ్డి

భారతదేశం, జనవరి 21 -- సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం ఉన్నా.. అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏ రకమైన జోక... Read More


సింగరేణిలో ఏ రకమైన జోక్యం, అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు : కిషన్ రెడ్డి

భారతదేశం, జనవరి 21 -- సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం ఉన్నా.. అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏ రకమైన జోక... Read More


హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు రయ్.. రయ్.. 14 శాతం పెరుగుదల

భారతదేశం, జనవరి 21 -- హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 2025లో 14 శాతం పెరిగాయి. ఇదే సమయంలో నమోదైన గృహాల మొత్తం విలువ 23 శాతం పెరిగింది. నైట్ ఫ్రాంక్ ఇండియా విశ్లేషణ ప్రకార... Read More


మరో 100 కుక్కలను విషం ఇచ్చి చంపేశారు.. హైదరాబాద్‌ దగ్గరలోనే ఘటన

భారతదేశం, జనవరి 21 -- జంతు ప్రేమికులు కొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్న వరుస సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కుక్కలను వందల సంఖ్యలో చంపడంపై ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు ఈ విషయంపై పెద్ద ఎత్తున చర... Read More


మద్యంతోపాటుగా ఎక్కువ ఫుడ్ తీసుకోవడమే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతికి కారణం!

భారతదేశం, జనవరి 21 -- అన్నమయ్య జిల్లాలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అధికంగా మద్యం సేవించి మృతిచెందారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే మద్యంతోపాటుగా మరో కారణం కూడా వారు మృతిచెందడానికి కారణమైంది. అధికంగ... Read More


ఆంధ్రా కశ్మీర్‌లో సరికొత్త అందాలు.. లంబసింగిలో పూల తోటలతో రైతుల బిజినెస్!

భారతదేశం, జనవరి 21 -- లంబసింగి.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఉన్న ఒక అందమైన కొండ ప్రాంతం. ఇక్కడ ప్రకృతిని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తుంటారు. అయితే ఇక్కడ కొంతమంది రైత... Read More


టీజీఎస్ఆర్టీసీలో 198 ఉద్యోగాలు.. అప్లికేషన్‌ చేసేందుకు ఈరోజే లాస్డ్ డేట్

భారతదేశం, జనవరి 20 -- ఇటీవల టీజీఎస్ఆర్టీసీ పలు పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్టీసీలో ఖాళీగా ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్... Read More


ఆ కుటుంబాల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీమా రూ.10 లక్షలకు పెంపు

భారతదేశం, జనవరి 20 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమాద మరణ బీమాను రూ.10 లక్షలకు పెంచడం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు పెద్ద ఉపశమనాన్ని కల్పించింది. జీవనం కోసం పూర్తిగా చేపలు పట్టడంపై ఆధారపడిన కుటుంబాలను ర... Read More


తెలంగాణ జిల్లా కోర్టులలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పోస్టుల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి

భారతదేశం, జనవరి 20 -- తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 2018 ప్రకారం నియామక ప్రక్రియ జరుగుతుంది. మంచి శాలరీతో ప్రభుత్వ వృత్తిని అందిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ద... Read More