Exclusive

Publication

Byline

Location

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులకు జై భవానీ అంటూ పలకరింపు.. కొత్త మార్పులు, నిబంధనలు!

భారతదేశం, జూలై 31 -- విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునే భక్తులకు మరింత మెరుగైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించేందుకు ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇకపై ఆలయ సిబ్బంద... Read More


Vijayawada Temple : విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా ఏర్పాట్లపై సమీక్ష

భారతదేశం, జూలై 22 -- ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అక్టోబర్ 11న ప్రారంభం కానున్న వార్షిక దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. పది రోజుల పాటు... Read More


జులై 15 నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె సమర్పణ.. కొత్త నిబంధన తెలుసా?

భారతదేశం, జూలై 14 -- విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నెల రోజుల పాటు జరిగే ఆషాఢ సారె సమర్పణ మహోత్సవాలకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. 20... Read More


హెపటైటిస్ నుంచి లివర్ క్యాన్సర్ ఎలా వస్తుంది? ఏం చేయాలి?

భారతదేశం, జూలై 9 -- మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించడం, ఆహారం జీర్ణం కావడంలో సహాయపడడం, పోషకాలను నిల్వ చేయడం, రోగనిరోధక శక్తికి తోడ్పడడం - ఇలాంటి మ... Read More


జులై 12న స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా.. 100కు పైగా కంపెనీలు

భారతదేశం, జూలై 5 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC), బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (BNI) సహకారంతో విజయవాడలోని మొగల్రాజపురంలో ఉన్న పి.బి.సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జుల... Read More


Alzheimers : వ్యాయామం వల్ల అల్జీమర్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుందా?

భారతదేశం, జూన్ 25 -- వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు, డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యల గురించి చాలామందిలో ఆందోళన పెరుగుతోంది. అల్జీమర్స్‌ను పూర్తిగా నివారించే మార్గం ఇప్పటివరకు లేకపోయినా, క్రమం తప్... Read More


సాయికృష్ణది లాకప్‌డెత్.. మిస్సింగ్ కేసులో సంచలన నిజాలు!

భారతదేశం, జూన్ 24 -- గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇదొక లాకప్‌డెత్ (పోలీస్ కస్టడీలోనే మరణం) అని, అనంతరం మృతదేహాన్ని మాయం చేశారని ప్రత్యేక విచారణ బృందం (SIT) నిర్ధారి... Read More


సాయికృష్ణది లాకప్‌డెత్.. మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు!

భారతదేశం, జూన్ 24 -- గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇదొక లాకప్‌డెత్ (పోలీస్ కస్టడీలోనే మరణం) అని, అనంతరం మృతదేహాన్ని మాయం చేశారని ప్రత్యేక విచారణ బృందం (SIT) నిర్ధారి... Read More


సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం.. సిట్ అదుపులో సీఐ నాగరాజు

భారతదేశం, జూన్ 23 -- ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక ముందడుగు పడింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం (జూన్... Read More


జూలై 15 లోపు ఇంద్రకీలాద్రిపై నూతన అన్నదానం భవన్, ప్రసాదాల తయారీ కేంద్రం ప్రారంభం

భారతదేశం, జూన్ 22 -- ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి భక్తులకు దేవాదాయ శాఖ తీపి కబురు అందించింది. కొండపై నూతనంగా అత్యాధునిక వసతులతో నిర్మించిన అన్నదాన... Read More