Exclusive

Publication

Byline

బంద్ కారణంగా జులై 24న జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసిన ఓయూ, జెఎన్‌టీయూ

భారతదేశం, జూలై 24 -- నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై జరిగిన చలో సంసద్ మార్చ్ సందర్భంగా లాఠీఛార్జ్ జరిగిందంటూ వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌కు పిలుపు నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం జూలై... Read More


ఈ నాలుగు అక్షరాలతో పేర్లు మెుదలయ్యే వ్యక్తులకు వివాహం తర్వాత టైమ్ కలిసి వస్తుంది!

భారతదేశం, జూలై 23 -- జీవితంలో వివాహం చాలా ముఖ్యమైన ఘట్టం. పెళ్లి తర్వాత ఇద్దరి జీవితం, అదృష్టం, భవిష్యత్తు పెనవేసుకుపోతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరానికీ, వారి జీవి... Read More


శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి 24/7 ప్రీమియం టాక్సీ సర్వీస్ ప్రారంభం

భారతదేశం, జూలై 23 -- హైదరాబాద్‌లోని జీఎంఆర్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు మరింత సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సేవలను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ప్రయాణా... Read More


ఢిల్లీలో విద్యార్థులకు సంఘీభావంగా ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొననున్న కేటీఆర్!

భారతదేశం, జూలై 23 -- దేశ రాజధాని న్యూఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన అణచివేత చర్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్... Read More


ఆగస్టు నుండి అక్టోబర్ వరకు 4 రాశుల వారు చాలా అదృష్టవంతులు, మంచి రోజులు!

భారతదేశం, జూలై 22 -- అదృష్టం, జ్ఞానం, శ్రేయస్సుకు అధిపతి అయిన గురు గ్రహం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండటం వలన హంస మహాపురుష రాజయోగం ఏర్పడి కొన్ని రాశులవరకు మంచి జరుగుతుంది. ఇది ఐదు మహాపురుష యోగాలలో అ... Read More


జులై 29న ఏర్పడే కేంద్ర యోగంతో ఆకస్మిక ఆర్థిక లాభాలు, శుభవార్త వినే 5 రాశులు

భారతదేశం, జూలై 22 -- రెండు గ్రహాలు 90 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు కేంద్ర యోగం ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన యోగం వృత్తిలో మంచి పురోగతిని, ఆదాయంలో పెరుగుదలను, జీవితంలో మంచి మార్పులను తీసుకువస్తుంది. అదే ... Read More


ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఫలితాల ఆలస్యం.. లా అడ్మిషన్లపై ప్రభావం!

భారతదేశం, జూలై 22 -- ఉస్మానియా విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేట్ ఫలితాలను విడుదల చేయడంలో చేసిన జాప్యం తెలంగాణలో లా అడ్మిషన్లకు అంతరాయం కలిగించింది. దీంతో అధికారులు 10 రోజుల వ్యవధిలోనే టీఎస్ లాసెట్ 202... Read More


స్వరాష్ట్రంలో మీడియా తెలంగాణీకరణ చెందాలి : తెలంగాణ జర్నలిస్టుల ఫోరం

భారతదేశం, జూలై 21 -- తెలంగాణ జర్నలిస్టుల ఫోరం(టీజేఎఫ్) 25 ఎండ్ల ఆవిర్భావం సందర్భంగా హైదరాబాద్‌లో ఆత్మీయ కలయిక జరిగింది. వ్యవస్థాపకులతో సహా 2001 నుంచి నేటి వరకు టీజేఎఫ్ వేదికగా పనిచేసిన జర్నలిస్టులందరూ... Read More


ఈ రాశులవారికి మంచి రోజులు తీసుకొస్తున్న లక్ష్మీ నారాయణ యోగం, ఊహించని లాభాలు!

భారతదేశం, జూలై 21 -- గ్రహాల సంచారం జరిగిన ప్రతిసారీ అది 12 రాశులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీనికి అనుగుణంగా ఆగస్టు 2న వచ్చే పవిత్రమైన సంకష్టహర చతుర్థి రోజున ఆకాశంలో ఒక ప్రత్యేక దృగ్విషయం చోటు... Read More


హైకోర్టులో పిటిషన్ వేసిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి.. బుధవారం విచారణ

భారతదేశం, జూలై 21 -- కొన్ని రోజులుగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు... Read More