Exclusive

Publication

Byline

హెచ్-1బీ వీసా FY 2027: రిజిస్ట్రేషన్ షెడ్యూల్ వచ్చేసింది.. ఫీజు ఇతర నిబంధనలు ఇవే

భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఈసారి హెచ్‌1బీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులతో పాటు, ఫీజుల విషయంలోనూ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికా కంపెనీలు తమ విదేశీ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకునే ఈ ప్రక్... Read More


నరవాణే పుస్తకం చుట్టూ రాజకీయ యుద్ధం: లోకసభలో గందరగోళం

భారతదేశం, ఫిబ్రవరి 2 -- బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తారు. మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ ఎం.ఎం. నరవ... Read More


900 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. ఒక్కరోజే ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల లాభం

భారతదేశం, ఫిబ్రవరి 2 -- నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 944 పాయింట్లు (1.17%) లాభపడి 81,666.46 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 50 సూచీ 263 పాయింట్లు (1.06%) పెరిగి 25,088.40 వద్ద ముగిసింది. మిడ్ క్య... Read More


పిల్లల బడ్జెట్‌ రూ. 1,32,296 కోట్లు.. పెరుగుదల స్వల్పమే: సీఆర్‌వై విశ్లేషణ

భారతదేశం, ఫిబ్రవరి 2 -- 2026-27 (బడ్జెట్ అంచనాలు)లో పిల్లల కోసం మొత్తం కేటాయింపులు రూ. 1,32,296.85 కోట్లకు పెరిగాయి. 2025-26 (బడ్జెట్ అంచనాలు)లోని రూ. 1,16,132.5 కోట్లతో పోలిస్తే రూ. 16,164.35 కోట్ల ప... Read More


ఎప్‌స్టైన్ ఫైల్స్ ప్రకంపనలు: చిన్నపిల్లలను వేటాడుతున్న వీడియోలు బహిర్గతం

భారతదేశం, ఫిబ్రవరి 1 -- లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టైన్‌కు సంబంధించిన చీకటి సామ్రాజ్యం గురించి అమెరికా న్యాయశాఖ (DOJ) విడుదల చేసిన తాజా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. జనవరి ... Read More


నేటి నుంచే సిగరెట్లు, పాన్ మసాలా ధరల మోత.. ఒక్కో స్టిక్‌పై ఎంత పెరిగిందంటే?

భారతదేశం, ఫిబ్రవరి 1 -- నేటి (ఫిబ్రవరి 1) నుంచి దేశవ్యాప్తంగా 'సిన్ గూడ్స్' (Sin Goods) అంటే సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి ఉత్పత్తుల ధరలు భారమవనున్నాయి. ఇప్పటివరకు ఉన్న 28 శాతం జీఎస్‌టీ, కాంపెన్స... Read More


ఎప్‌స్టైన్ ఫైల్స్ ప్రకంపనలు: 'ఇజ్రాయెల్ గుప్పిట్లో ట్రంప్'.. ఎఫ్‌బీఐ నివేదికలో విస్తుపోయే నిజాలు

భారతదేశం, ఫిబ్రవరి 1 -- లైంగిక నేరస్తుడు, దివంగత జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో అమెరికా న్యాయ శాఖ (DOJ) శనివారం లక్షలాది కొత్త పత్రాలను బహిర్గతం చేసింది. ఈ పత్రాల్లో అమెరికా మాజీ అధ్యక... Read More


బంగారం, వెండి ఈటీఎఫ్‌లలో భారీ పతనం.. ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి 1) భారత స్టాక్, కమొడిటీ మార్కెట్లు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ కోసం తెరుచుకున్నాయి. అయితే, ఇన్వెస్టర్లకు ఈ సెషన్ తీరని చేదు అనుభవాన... Read More


బడ్జెట్ వేళ కుప్పకూలిన బంగారం, వెండి ధరలు: ఒక్కరోజే భారీగా పతనం

భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే పసిడి మార్కెట్ గందరగోళంలో పడింది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన బ... Read More


బిట్‌కాయిన్ భారీ పతనం: $80,000 దిగువకు పడిపోయిన ధర.. ఇన్వెస్టర్లలో ఆందోళన

భారతదేశం, ఫిబ్రవరి 1 -- క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న బిట్‌కాయిన్, ఒక్కసారిగా $80,000 కీలక స్థాయిని కోల్పోయింది. గత 24 గంటల్లో 6.55% మేర క్షీణించిన బ... Read More