Exclusive

Publication

Byline

అన్ని రకాల బస్సులను క్రమంగా ఏసీ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలి : సీఎం చంద్రబాబు

భారతదేశం, ఏప్రిల్ 8 -- ప్రజా రవాణా అందుబాటు ధరలో సమర్థవంతంగా ఉండాలని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయంలో రోడ్లు, హైవేల... Read More


దక్షిణ మధ్య రైల్వే వేసవి ప్రత్యేక రైళ్లు.. ఏపీ, తెలంగాణ నడుమ చాలా ట్రైన్స్!

భారతదేశం, ఏప్రిల్ 8 -- వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్ల ద్వారా ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా పలు రాష్ట్రాల మధ్య ప్రయాణం చేయవచ్... Read More


రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం.. లక్షకుపైగా ఉద్యోగ అవకాశాలు

భారతదేశం, ఏప్రిల్ 7 -- 16వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ) సమావేశం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసి... Read More


పెండింగ్‌ కేసుల తగ్గింపు కోసం ఆంధ్రప్రదేశ్‌లో 96 కొత్త కోర్టులు.. 1,730 పోస్టులు!

భారతదేశం, ఏప్రిల్ 7 -- ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 96 కోర్టులు రానున్నాయి. కేసుల పెండింగ్‌ను తగ్గించడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 96 అదనపు కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉత్తర్వు జారీ చే... Read More


వేసవిలో నీటి కష్టాలకు చెక్.. వాటర్ షెడ్ల పునరుద్ధరణతో ఏజెన్సీ ప్రాంతాల్లో కష్టాలు తీర్చనున్న పవన్ కళ్యాణ్!

భారతదేశం, ఏప్రిల్ 7 -- 'జలమే జీవం.. జీవమే జల సంరక్షణకు మూలం అనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలి. సాధారణ ప్రజలు ఇళ్లలో వాడే నీటిని తిరిగి భూమిలోకి పంపే చర్యలు నుంచి వాగులు, వంకలు, నదుల ద్వారా వృథాగా సముద... Read More


Harish Rao Arrest : మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్.. పరిగి వెళ్తుండగా అదుపులోకి!

భారతదేశం, ఏప్రిల్ 7 -- ఇండస్ట్రియల్‌ పార్క్‌ బాధిత రైతులను కలిసేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటుగా మరికొందరు నేతలు పరిగి పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం వెళ్తుండగా హరీశ్ రావుతోపాటుగా బీఆర్... Read More


Special Trains : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. స్పెషల్ ట్రైన్స్.. 50 స్టేషన్లలో స్టాప్‌!

భారతదేశం, ఏప్రిల్ 7 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని నహర్‌లగన్, తెలంగాణలోని సికింద్రాబాద్ నడుమ ప్రత్యేక రైలును నడుపుతుంది. దీంతో ప్రయాణికులకు ... Read More


RevOne : రెవన్ పోర్టల్ తీసుకొస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇది ఎందుకో తెలుసా?

భారతదేశం, ఏప్రిల్ 6 -- పన్ను ఎగవేతదారులపై తెలంగాణ సర్కార్ దృష్టిపెట్టింది. ఇకపై పన్ను ఎగవేతదారులను ఉపక్షించేది లేదని చెబుతోంది. ఇందులో భాగంగా కొత్త పోర్టల్‌ను అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతోంది. సీఎస్ ... Read More


Panchayat Secretaries : పంచాయతీ కార్యదర్శులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. పేస్కేల్ భారీగా తగ్గింపు!

భారతదేశం, ఏప్రిల్ 6 -- ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ కార్యదర్శులకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జీవో నెంబర్ 91 సవరణతో పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ తగ్గించింది. పంచాయతీ కార్యదర్శుల జీతం విషయంలో ప్రభుత్వం... Read More


Ice Cream Ban : మా ఊరికి ఐస్‌క్రీమ్ బండ్లు వస్తే రూ.5వేలు ఫైన్.. పలు గ్రామాల తీర్మానం

భారతదేశం, ఏప్రిల్ 6 -- నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు, పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళనలను వ్యక్తం చేస్తున్నాయి. వేసవిలో ఐస్‌క్రీమ్ బండ్లు చాలా వరకు ఊర్లలోకి వస్తున్నాయి. దీనిద్వారా పిల్లల ఆరోగ్య... Read More