భారతదేశం, ఏప్రిల్ 9 -- సముద్ర వనరుల పరిరక్షణ, నిర్వహణ కోసం భారత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా, రాష్ట్ర తీరప్రాంతంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధాన్ని అమలు చేస్త... और पढ़ें
భారతదేశం, ఏప్రిల్ 3 -- పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు విశాఖపట్నంలోని ప్రధాన కూడళ్లలో ఫ్రీ లెఫ్ట్ టర్న్లను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులన... और पढ़ें
భారతదేశం, మార్చి 30 -- ఏప్రిల్, మే, జూన్ వంటి వేసవి మాసాలలో ప్రయాణికుల రద్దీ అంచనా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, రైల్వే శాఖ ప్రత్యేక రైలు సర్వీసుల కోసం ఒక కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా... और पढ़ें
భారతదేశం, మార్చి 29 -- విశాఖపట్నంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక స్క్రాప్ దుకాణం గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస... और पढ़ें
భారతదేశం, మార్చి 27 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా రూ. 217 కోట్ల స్కామ్ బయపడింది. సుమారు రూ. 1,472 కోట్ల విలువైన ఇన్వాయిస్ లావాదేవీలకు పాల్పడిన ఒక భారీ నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్... और पढ़ें
భారతదేశం, మార్చి 25 -- ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భారతదేశంపై కూడా పడుతోంది. ఇప్పటికే ఎల్పీజీ కొరత ప్రచారంతో జనాలు పెద్ద ఎత్తున గ్యాస్ నిల్వల కోసం ప్రయత్నాలు చేశారు. తాజాగా పెట్రోల్, డీజిల్ దొరకదని... और पढ़ें
భారతదేశం, మార్చి 18 -- విశాఖ రైల్వే జోన్ గురించి కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది. త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టుగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. లోక్సభలో సభ్యులు అడిగి... और पढ़ें
భారతదేశం, మార్చి 15 -- విశాఖపట్నం నగర పట్టణాభివృద్ధికి హడ్కో సహకారం ప్రాముఖ్యతను మంత్రి నారాయణ నొక్కిచెప్పారు. స్థానిక కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించడానికి ప్రయత్నా... और पढ़ें
భారతదేశం, మార్చి 8 -- పవిత్రమైన చార్ధామ్ యాత్రకు వెళ్లాలని చాలామంది అనుకుంటారు. అయితే ఇందుకోసం ప్రయాణం, టికెట్లు, భోజనం.. ఇలా ప్రతిదీ కాస్త ఇబ్బందితో కూడుకున్నదే. మీరు కూడా చార్ధామ్ వెళ్లాలి అనుకుంట... और पढ़ें
భారతదేశం, ఫిబ్రవరి 18 -- భారత నావికాదళం దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటంలో అప్రమత్తంగా ఉందని, విస్తృత సముద్ర వాణిజ్యంలో స్థిరత్వానికి దోహదపడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విశాఖపట్నం తీరంలో అ... और पढ़ें