Exclusive

Publication

Byline

Location

2025 సంవత్సరం టీటీడీలో సంక్షోభాలు, దర్యాప్తులు, సంస్కరణలు.. ఇలా ఎన్నో!

భారతదేశం, డిసెంబర్ 29 -- 2025లో తిరుమల శ్రీవారి ఆలయం పేరు ఎప్పుడూ జనాల్లో ఉంటూనే ఉంది. కేవలం భక్తితో మాత్రమే కాదు.. అనేక విషయాల గురించి టీటీడీ వార్తల్లో నిలిచింది. 2025 సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థా... Read More


టీటీడీ : పెళ్లి చేసుకుంటున్నారా? ఇలా చేసి శ్రీవారి ఆశీస్సులు పొందండి

భారతదేశం, డిసెంబర్ 23 -- కొత్తగా వివాహం చేసుకునే పెళ్లి కుమారై, పెళ్లి కుమారుడికి శ్రీ‌వారి దీవెనలతో అక్షింతలు, కుంకుమ, కంకణం, శ్రీవేంకటేశ్వర‌స్వామి, శ్రీపద్మావతీ అమ్మవారి ఫోటోలతో కూడిన ఆశీర్వచనం పత్ర... Read More


టీటీడీలోని ఆ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మరో రెండేళ్లు క్రెడిట్ వైద్య సౌకర్యాలు

భారతదేశం, డిసెంబర్ 23 -- ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శ్రీవారి వైభవాన్ని, కైంకర్యాలను హెచ్‌డీ ఛానల్ క్వాలిటీతో ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రసారాలను అందించాలని అధికారులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సి... Read More


శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనం.. 3.90 ఎకరాల్లో ఏర్పాటుకు టీటీడీ ఆమోదం

భారతదేశం, డిసెంబర్ 21 -- కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండలకు మరో మణిహారం చేరనుంది. భారతీయ సాంప్రదాయ వైద్యానికి ప్రాణం పోసే ఔషధ మొక్కల సంరక్షణ లక్ష్యంగా తిరుమలలో టీటీడీ ర... Read More


తిరుమలలో కళ్యాణకట్ట వద్ద టీటీడీ రోజుకు ఎన్ని బ్లేడ్లు ఉపయోగిస్తుందో తెలుసా?

భారతదేశం, డిసెంబర్ 17 -- తిరుమల వెళ్లిన భక్తుల్లో చాలా మంది శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తారు. రోజుకు వేల సంఖ్యలో భక్తులు తలనీలాలు ఇస్తారు. అయితే ఇందుకోసం ఎన్ని వేల బేడ్లు ఉపయోగిస్తారో తెలిసింది. ఓ సంస... Read More


దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా స్విమ్స్ అభివృద్ధి : టీటీడీ ఛైర్మన్

భారతదేశం, డిసెంబర్ 17 -- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్)ను దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ ... Read More


తిరుమలలో టోకెన్ లేని భక్తులకు ఆ తేదీల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా నేరుగా సర్వ దర్శనాలు

భారతదేశం, డిసెంబర్ 16 -- డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాల భద్రత ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, తిరుపతి ఎస్... Read More


భ‌క్తుల కోసం తిరుపతిలో 20 ఎకరాల్లో టౌన్‌షిప్.. కొండగట్టులో వసతి సముదాయం : టీటీడీ కీలక నిర్ణయాలు

భారతదేశం, డిసెంబర్ 16 -- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షత‌న తిరుమ‌ల అన్నమ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మక‌ర్తల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఆలయాలకు ధ్వజస్తంభం, రథా... Read More


క్వాలిటీ చెక్‌కు టీటీడీ కొత్త విధానం.. థర్డ్ పార్టీ సర్టిఫికేషన్‌ తప్పనిసరి చేస్తుందా?

భారతదేశం, డిసెంబర్ 15 -- తిరుమలలో పట్టు శాలువాలకు బదులుగా పాలిస్టర్‌ను ఉపయోగించినట్టుగా ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. అయితే బయట నుంచి సేకరణలో అక్రమాలను గుర్తించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనున్ను... Read More


వైకుంఠ ద్వార దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం : టీటీడీ ఛైర్మన్

భారతదేశం, డిసెంబర్ 15 -- వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులకు ఇబ్బందులకు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టుగా టీడీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార... Read More