Exclusive

Publication

Byline

Location

టీటీడీ : రథ సప్తమికి సప్త వాహనాలను తిలకించిన సుమారు 3 లక్షల మంది శ్రీవారి భక్తులు

భారతదేశం, జనవరి 26 -- రథ సప్తమి పవిత్రమైన రోజున తిరుమలలో స్వామివారు వాహన సేవలు భక్తుల కన్నుల విందు చేశాయి. సూర్యప్రభ, చిన శేష, గరుడ, హనుమంత వాహనాలను వీక్షించి, మధ్యమధ్యలో చక్రస్నానం, ఆహ్లాదకరమైన సాయంత... Read More


టీటీడీ : రథ సప్తమికి సప్త వాహన సేవలను తిలకించిన సుమారు 3 లక్షల మంది భక్తులు

భారతదేశం, జనవరి 26 -- రథ సప్తమి పవిత్రమైన రోజున తిరుమలలో స్వామివారు వాహన సేవలు భక్తుల కన్నుల విందు చేశాయి. సూర్యప్రభ, చిన శేష, గరుడ, హనుమంత వాహనాలను వీక్షించి, మధ్యమధ్యలో చక్రస్నానం, ఆహ్లాదకరమైన సాయంత... Read More


తిరుమలలో వైభవంగా రథ సప్తమి.. సూర్యప్రభ వాహనంపై స్వామివారి దర్శనం

భారతదేశం, జనవరి 25 -- సూర్య జయంతిని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు... Read More


టీటీడీ : తిరుమలలో రథ సప్తమి రోజున ఆర్జిత సేవ‌లు, ప్రత్యేక ద‌ర్శనాలు ర‌ద్దు

భారతదేశం, జనవరి 21 -- రథ సప్తమిపై తిరుమ‌ల‌లోని అన్నమ‌య్య భ‌వన్‌లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రితో క‌లిసి జిల్లా, టీటీడీ అధికారుల‌తో శాఖ‌ల వారీగా స‌మీక్ష స‌మావేశ... Read More


మార్చి నెలాఖరు నుండి టీటీడీ ఆలయాలలో రెండు పూటలా అన్నప్రసాద వితరణ

భారతదేశం, జనవరి 20 -- టీటీడీ ఆలయాలలో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిప... Read More


టీటీడీ : జనవరి 16న తిరుమల శ్రీ‌వారి పార్వేట ఉత్సవం.. ఈ సేవలు రద్దు

భారతదేశం, జనవరి 14 -- తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడు అంటే జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస... Read More


అమరావతిలో పవిత్ర హారతి ఇచ్చేందుకు టీటీడీ చర్యలు.. ఇందుకోసం ప్రత్యేక కమిటీ!

భారతదేశం, జనవరి 6 -- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతిలో పవిత్ర హారతులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవ... Read More


టీటీడీ వేద పాఠశాలల్లో బోధనా సిబ్బందిని భర్తీ చేయాలి : టీటీడీ ఈవో

భారతదేశం, జనవరి 5 -- దేశంలోని వివిధ ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదికను రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీ ... Read More


12 గంటల్లోపు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి : టీటీడీ అదనపు ఈవో

భారతదేశం, జనవరి 4 -- తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహి... Read More


ఆ రోజున తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు 10 గంటలు క్లోజ్.. ఈ సేవలు క్యాన్సిల్!

భారతదేశం, జనవరి 4 -- 2026 మార్చి 3న చంద్రగ్రహణం వస్తుంది. మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు దాదాపు మూడున్నర గంటలు ఉంటుంది. గ్రహణానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఒక సంప్రదాయం. మార్చి 03... Read More