Publication

Byline

Location

తిరుమల దర్శన క్యూలైన్‌లో భక్తురాలికి పాము కాటు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ

భారతదేశం, ఫిబ్రవరి 23 -- తిరుమలలో దర్శన క్యూలైన్‌లో మహిళా భక్తురాలికి పాము కాటు అని వివిధ ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని టీటీడీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్... और पढ़ें


తిరుమలలో నెయ్యి క్వాలిటీ చెక్ కోసం 'ఈ-టంగ్, ఈ-నోస్‌'.. రూ.25 కోట్లతో ఫుడ్ ల్యాబ్

భారతదేశం, ఫిబ్రవరి 23 -- ప్రసాదం, యాత్రికులకు అందించే ఆహారం భద్రత, నాణ్యతను నిర్ధారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమలలో రూ.25 కోట్లతో అత్యాధునిక ఆహార ప్రయోగశాలను ప్రారంభించనుంది. ఫ్రాన్స్ నుండి ద... और पढ़ें


TTD Updates : మార్చి 3న 10.30 గంటలు శ్రీవారి ఆలయం మూసివేత.. ఈ సేవలు రద్దు!

భారతదేశం, ఫిబ్రవరి 16 -- ఫిబ్రవరి 26 నుండి మార్చి 02వ తేదీ వరకు తిరుమలలో నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పద్మావతి అతిథి భవనంలోని సుధర్మ సమావేశ మంద... और पढ़ें


చేతిలో క్యాష్ లేకున్నా తిరుమల లడ్డూలు పొందవచ్చు.. టీటీడీ మరో ఆలోచన

భారతదేశం, ఫిబ్రవరి 9 -- తిరుమలకు వచ్చారంటే.. లడ్డూలు తీసుకోకుండా ఏ ఒక్క భక్తుడూ వెళ్లడు. తిరుమల లడ్డూలు దేశవ్యాప్తంగా ఫేమస్. శ్రీవారి ప్రసాదం రుచిలో కూడా అమోఘం. అయితే లడ్డూల కోసం క్యూలైన్లలో నిలుచున్న... और पढ़ें


టీటీడీ : తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద ఈ లిస్టులోని పూజా కార్యక్రమాలు, ఫీజులు ఇలా

భారతదేశం, ఫిబ్రవరి 8 -- తిరుమలలోని శ్రీవారి కళ్యాణ వేదిక వద్ద ఉన్న పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తులు, గృహస్తులకు అవసరమైన వివిధ సంప్రదాయ పూజ కార్యక్రమాలను నిర్దేశిత రుసుముతో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు టీ... और पढ़ें


TTD Board Meeting : ఈవో ఆకస్మిక బదిలీ తర్వాత టీటీడీ ట్రస్ట్ బోర్డు సమావేశం వాయిదా

భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఫిబ్రవరి 3వ తేదీన తిరుమలలో జరగాల్సిన టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సమావేశం వాయిదా పడింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) అనిల్ కుమార్ సింఘాల్‌ను అకస్మాత్తుగా బదిలీ చేశారు. అదనపు ఎగ్జిక్యూటి... और पढ़ें


ఫిబ్రవరి 26 నుండి మార్చి 2 వరకు తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు.. ఆర్జిత సేవలు రద్దు

భారతదేశం, ఫిబ్రవరి 2 -- తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుండి మార్చి 02వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప... और पढ़ें


టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీకి కారణాలేంటి? చంద్రబాబు ఏమన్నారు?

భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఓ వైపు తిరుపతి లడ్డూలో కల్తీ వివాదం తీవ్రంగా మారింది. మరోవైపు ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2026న టీటీడీ కార్యనిర్వహణాధికారి(ఈవో) అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేసింది. సాధారణ పరిపాలన ... और पढ़ें


తిరుమలలో మల్టీలెవెల్ కారు పార్కింగ్ నిర్మాణం కోసం పరిశీలిస్తున్నాం : టీటీడీ ఈవో

భారతదేశం, జనవరి 28 -- జనవరి 25వ తేదిన రథ సప్తమి వేడుకలను టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీవారి సేవకుల స‌మిష్టి కృషితో అంగరంగవైభవంగా నిర్వహించామ‌ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ... और पढ़ें


టీటీడీ : రథ సప్తమికి సప్త వాహనాలను తిలకించిన సుమారు 3 లక్షల మంది శ్రీవారి భక్తులు

భారతదేశం, జనవరి 26 -- రథ సప్తమి పవిత్రమైన రోజున తిరుమలలో స్వామివారు వాహన సేవలు భక్తుల కన్నుల విందు చేశాయి. సూర్యప్రభ, చిన శేష, గరుడ, హనుమంత వాహనాలను వీక్షించి, మధ్యమధ్యలో చక్రస్నానం, ఆహ్లాదకరమైన సాయంత... और पढ़ें