Exclusive

Publication

Byline

Location

హద్దు మీరిన అభిమానం.. రామ్ చరణ్‌ ఆసుపత్రిలోకి వెళ్తుండగా సెల్ఫీలు అడిగిన ఫ్యాన్స్!

భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఈ రోజుల్లో అభిమానుల అభిమానంతో సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అత్యుత్సాహంతో సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ మీద ప్రభావం చూపిస్తున్నారు ఫ్యాన్స్. ఫలితంగా తీవ్ర గందరగోళం నెలకొంట... Read More


కేసీఆర్ సిట్ విచారణ.. పోలీసులకు ఇంటెలిజెన్స్ చీఫ్ మెసేజ్

భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణ చేస్తోంది. నందినగర్‌లోని ఆయన నివాసానికి పిలిపించింది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. నిఘా న... Read More


ఫోన్ ట్యాపింగ్ కేసు : సంతోష్‌ రావును 7 గంటలకుపైగా విచారించిన సిట్

భారతదేశం, జనవరి 28 -- ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావు మంగళవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు హాజరయ్యారు. ఏడు గంటలకు పైగా ఆయనను అధికారులు ప్రశ్నించారు. మధ్యాహ్నం 3 ... Read More


హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. లక్షా 80 వేల వరకు జీతం.. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు

భారతదేశం, జనవరి 27 -- నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్(MANAGE)లో పలు ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్... Read More


వికసిత్ భారత్‌కు అనుగుణంగా తెలంగాణ దార్శనికత : రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్

భారతదేశం, జనవరి 26 -- 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ డాక... Read More


హైదరాబాద్ : షీ టీమ్స్‌కు 1,149 ఫిర్యాదులు.. 3,826 మంది అరెస్ట్.. ఎక్కువగా బ్లాక్‌మెయిలింగ్!

భారతదేశం, జనవరి 26 -- హైదరాబాద్‌లో 2025లో షీ టీమ్స్ 1,149 ఫిర్యాదులను పరిష్కరించింది. వివిధ రకాల వేధింపులకు పాల్పడిన 3,826 మందిని అరెస్టు చేసినట్టుగా హైదరాబాద్ పోలీసులు తెలిపారు. డిజిటల్ బ్లాక్‌మెయిల్... Read More


'పోలీసులు నన్ను ఏం చేయలేరు'.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వార్నింగ్ లెటర్

భారతదేశం, జనవరి 26 -- గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. అందులో అసభ్యకరమైన భాష ఉంది. తనపై పోలీసులు చర్యలు తీసుకోలేరని ఆ వ్యక్తి చెప్పడం కలకలం రేపుతోంది. ఆసిఫ్ నగర్‌కు చెందిన అబ్దు... Read More


ఎంఎంటీఎస్, మెట్రో, సిటీ బస్సుల కనెక్టివిటీకి ప్లాన్.. అన్నింటికీ ఒకే టికెట్!

భారతదేశం, జనవరి 22 -- హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైలు, మెట్రో రైలు, టీజీఎస్ఆర్టీసీ సిటీ బస్సులను కనెక్ట్ చేసేలా ప్రభుత్వం ప్లానింగ్ చేస్తోంది. వీటన్నింటినీ అనుసంధానిస్తూ.. సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థను రూప... Read More


జీహెచ్ఎంసీ విభజనపై మంత్రి పొన్నం క్లారిటీ.. అప్పుడే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం

భారతదేశం, జనవరి 21 -- జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ మో... Read More


అధునాతన రోబోటిక్-అసిస్టెడ్ ఆర్థోపెడిక్ సర్జరీ మెషిన్ ప్రారంభించిన సజ్జనార్

భారతదేశం, జనవరి 21 -- మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆర్థోపెడిక్ చికిత్స రంగంలో మరో కీలక అడుగు వేసింది. ఆధునిక రోబోటిక్-అసిస్టెడ్ ఆర్థోపెడిక్ సర్జరీ సౌకర్యాన్ని ప్రారంభించింది. దీనిద్వారా కచ్చితత... Read More