Publication

Byline

పేరులోని మొదటి అక్షరం చెప్పే సీక్రెట్.. మీ పేరు దేనితో మెుదలవుతుంది?

భారతదేశం, మే 20 -- సాధారణంగా కొన్ని నిర్దిష్ట అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులను అదృష్టవంతులుగా భావిస్తారు. కొన్ని అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు చిన్న వయస్సులోనే మంచి పేరు ప్రఖ్యాతులు ... और पढ़ें


మరణం తర్వాతే అసలైన కథ మెుదలవుతుందా? చనిపోయాక కొన్ని గంటలు ఆత్మ ఏం చేస్తుంది?

భారతదేశం, మే 20 -- మరణం తర్వాత ఏం జరుగుతుందనేది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే బతికి ఉన్నవాళ్లకు దీని సమాధానం తెలియదు కాబట్టి. కానీ గరుడ పురాణంలోని ప్రేత ఖండంలో చెప్పినట్లుగా మరణం తర్వాత కొన్ని గంటలలో ఆత... और पढ़ें


ఈవీలకు మారే ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు.. గ్రీన్ వర్క్‌ప్లేస్ దిశగా అడుగులు

భారతదేశం, మే 20 -- ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌కు చెందిన టెక్ సంస్థ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చ... और पढ़ें


నా కొడుకును నేనే పోలీసులకు అప్పగించా.. కొత్త పార్టీపై బండి సంజయ్ క్లారిటీ

భారతదేశం, మే 20 -- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "భారతీయ జనతా పార్టీ (BJP) లో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన సిపాయిలే. క్రమశిక్షణ, దేశభక్తి, కమిట్‌మెంట్‌తో పనిచేసే కర... और पढ़ें


ఇవేం ఎండలు బాబోయ్.. బయటకు వెళ్తే జాగ్రత్త.. సీఎం రేవంత్ రెడ్డి సూచనలు

భారతదేశం, మే 20 -- రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలోని 12 జిల్లాలకు తీవ్రమైన వేడిగాలుల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లాల్లో ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్య... और पढ़ें


హైదరాబాద్‌ మెట్రో రెండో దశపై కీలక అప్డేట్.. కిషన్ రెడ్డి ఏం అన్నారంటే?

భారతదేశం, మే 20 -- హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పట్ల కేంద్రం సూత్రప్రాయంగా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో 50:50 వ్యయ-భాగస్వామ్య ... और पढ़ें


మరో నాలుగు రోజులు భానుడి భగభగలు.. ఈ జిల్లాల్లో మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు!

భారతదేశం, మే 19 -- తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయి. మరో నాలుగు రోజులు రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించి... और पढ़ें


తెలంగాణలో భూముల విలువలో మార్పులు.. ఎక్కడ ఎంత ధరలు ఉండనున్నాయ్?

భారతదేశం, మే 19 -- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువను సవరించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ... और पढ़ें


వాట్సాప్‌ మీసేవలో మరిన్ని జీహెచ్‌ఎంసీ సర్వీసులు.. కొత్తగా తొమ్మిది సేవలు

భారతదేశం, మే 19 -- జీహెచ్‌ఎంసీకి సంబంధించిన పౌర సేవలను కొత్తగా మీసేవ వాట్సాప్‌, చాట్‌బాట్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు మరింత సౌకర్యం, అందుబాటు, పారదర్శకత కల్పించే దిశగ... और पढ़ें


కవాడిగూడలో స్పా సెంటర్‌లోకి చొరబడి భార్యను కత్తితో నరికి చంపిన భర్త.. ఆ తర్వాత!

భారతదేశం, మే 19 -- హైదరాబాద్ నగరంలో మంగళవారం ఒక ఘోర హత్య కలకలం రేపింది. కట్టుకున్న భార్యపై ఉన్న కోపంతో, ఆమె పనిచేస్తున్న చోటికే వెళ్లిన ఒక భర్త.. కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి అతి కిరాతకంగా చంపేశా... और पढ़ें