Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు రూ.300 కోట్లు విడుదల - నీటి విడుదలపై సీఎం కీలక ప్రకటన
భారతదేశం, జూన్ 27 -- వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం నిధులు విడుదలయ్యాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శనివారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు.
వెలిగొండ ప్రాజెక్ట్ కారణంగా భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు రూ. 300 కోట్ల ఆర్ అండ్ ఆర్ (పునరావాసం - స్థిరనివాసం) నిధులను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఈ నిర్ణయంతో మార్కాపురం జిల్లా పరిధిలోని 2,351 నిర్వాసిత కుటుంబాలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరనుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లబ్ధిదారుల సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "ఈ రోజు వెలిగొండ ప్రాజెక్ట్ కోసం సర్వస్వం త్యాగం చేసిన 2,351 నిర్వాసిత కుటుంబాల ఖాతాల్లోకి రూ. 300 కోట్లు జమ చేస్తున్నాం. కలనూతల, సుంకేసుల, చింతలముడిపి, కాటమరాజు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.