Shabad Six Murders Case : దైవాలగూడలో అర్ధరాత్రి వరుస హత్యలు - అసలేం జరిగింది..?
భారతదేశం, జూలై 11 -- Shabad Six Murders Case : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో అత్యంత దారుణమైన మారణకాండ వెలుగుచూసింది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ వ్యక్తి. అత్యంత క్రూరంగా మారిపోయాడు. ఒకే రాత్రి రెండు గంటల వ్యవధిలో కన్నబిడ్డలు, భార్యతో సహా మొత్తం ఆరుగురిని బలితీసుకున్నాడు. ఈ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ (28) అనే వ్యక్తి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ బాలికను వేధింపులకు గురిచేశాడు. దీనిపై సదరు బాలిక తల్లి మే 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన షాబాద్ పోలీసులు, మే 26వ తేదీన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
కేవలం ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లను మాత్రమే ఈ కేసులో జత చేయడంపై ఇప్పుడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.