భారతదేశం, ఏప్రిల్ 25 -- SCR Charlapalli Anakapalle Weekly Express : తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. చర్లపల్లి నుంచి ఏపీలోని అనకాపల్లికి కొత్తగా వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనుంది. ఈ మేరకు శాశ్వత ప్రాతిపదికన చర్లపల్లి - అనకాపల్లి - చర్లపల్లి వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను రైల్వే బోర్డు ఆమోదించింది. మే మొదటి వారం నుంచి ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం... అనకాపల్లి - చర్లపల్లి (నం.17046) రైలు మే 3 నుంచి పట్టాలెక్కుతుంది. అనకాపల్లి నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 5.35 గంటలకు బయల్దేరుతుంది. చర్లపల్లి-అనకాపల్లి (ట్రైన్ నెంబర్.17045) రైలు మే 9 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి శనివారం రాత్రి 8.05 గంటలకు బయల్దేరుతుంది.
ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు.. తెలంగాణలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.