Ration Card eKYC : మీ రేషన్ కార్డు ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి అయిందా..? ముగియనున్న గడువు, వెంటనే చేసుకోండి
భారతదేశం, ఆగస్టు 27 -- Telangana Ration Card eKYC : తెలంగాణలో రేషన్ బియ్యం పొందుతున్న కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అత్యంత ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ సౌకర్యం నిరంతరం అందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కేవైసీ పూర్తి చేయడానికి విధించిన గడువు అత్యంత సమీపంలోకి వచ్చింది. ఈ నెల 31వ తేదీ (ఆగస్టు 31) నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు ఈ గడువును పొడిగించినందున, ఈసారి గడువు లోగా పని పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
రేషన్ పంపిణీ వ్యవస్థలో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ డ్రైవ్ నిర్వహిస్తోంది. అర్హులైన పేదలకే సంక్షేమ ఫలాలు అందాలని, అనర్హులు లేదా బోగస్ కార్డుదారులను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.