మిడిల్ క్లాస్ బడ్జెట్లో పుష్కర స్నానం, కాళేశ్వర ముక్తేశ్వరుడి దర్శనం, రామప్ప టూర్!
భారతదేశం, మే 23 -- కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాల వేళ పుణ్యస్నానాలు ఆచరించాలనుకునే భక్తులకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ అద్భుతమైన అవకాశం కల్పించింది. హైదరాబాద్ నుండి కాళేశ్వరానికి ప్రత్యేక ఏసీ బస్సుల ద్వారా 'కాళేశ్వరం ప్యాకేజీ టూర్లను' అధికారికంగా ప్రకటించింది.
ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా భక్తులు పవిత్ర పుష్కర స్నానం ఆచరించడంతో పాటు, స్వయంభూ శ్రీ ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అంతేకాదు, యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించేలా ఈ రూట్ మ్యాప్ను డిజైన్ చేశారు. భక్తుల బడ్జెట్, సౌకర్యాలకు అనుగుణంగా టూరిజం కార్పొరేషన్ రెండు రకాల ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది.
ప్రయాణికుల సౌకర్యార్థం అధునాతన ఏసీ బస్సులను కేటాయించారు. సీట్ల రకాన్ని బట్టి ధరలు ఉన్నాయి: ఏసీ హైటె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.