ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ ఐపీఓ ప్రారంభం.. 35% లాభం సాధ్యమేనా? సబ్స్క్రైబ్ చేయొచ్చా?
భారతదేశం, సెప్టెంబర్ 7 -- రియల్ ఎస్టేట్ రంగంలో గుర్తింపు పొందిన ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) నేటి నుంచి (సెప్టెంబరు 7) ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబరు 9న ఈ ఇష్యూ ముగియనుంది. కంపెనీ తన షేరు ముఖ విలువ రూ. 10 కాగా, ఐపీఓ ధరల శ్రేణిని (Price Band) రూ. 118 నుంచి రూ. 124గా ఖరారు చేసింది. నేడు ఉదయం 10:00 గంటలకు బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ ఐపీఓలో పాల్గొనే ఇన్వెస్టర్లు కనీసం 120 షేర్లను (ఒక లాట్) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 120 గుణింతాల్లో బిడ్లు దాఖలు చేయవచ్చు. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ షేరుకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) రూ. 44 వద్ద కొనసాగుతోంది. జీఎంపీని పరిగణనలోకి తీసుకుంటే, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఈ షేరు రూ. 168 వద్ద లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.