గణేష్ చతుర్థి స్పెషల్ రైళ్లు.. హైదరాబాద్-వత్వా మధ్య నడవనున్న ట్రైన్స్.. హాల్టింగ్ స్టేషన్లు
భారతదేశం, సెప్టెంబర్ 16 -- గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్-వత్వా (అహ్మదాబాద్ సమీపంలో) స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
పండుగ వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు, అలాగే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ స్పెషల్ రైళ్లు ఎంతో ఊరట కలిగించనున్నాయి.
ట్రైన్ నెంబర్ 07087 హైదరాబాద్ - వత్వా మధ్య సెప్టెంబర్ 19వ తేదీన శనివారం రాత్రి 08:15 గంటలకుహైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఆదివారం రాత్రి 9:50 గంటలకు వత్వా చేరుకుంటుంది.
ట్రైన్ నెంబర్ 07088 వత్వా - హైదరాబాద్ సెప్టెంబర్ 21వ తేదీన సోమవారం తెల్లవారుజామున 03:30 గంటలకు బయలుదేరి... మంగళవారం తె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.