Exclusive

Publication

Byline

7000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్‌మీ 15 5జీ లాంచ్.. తడి చేతులతోనూ వాడేలా వెట్ టచ్ టెక్నాలజీ 2.0!

భారతదేశం, ఆగస్టు 9 -- షియోమీ తన నూతన బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 15 5జీని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మలేషియాలో విడుదల అయింది. ఆగస్టు 19న రెడ్‌మీ 15 5జీ మనదేశంలో కూడా లాంచ్ కానుంది. రెండు మోడళ్ల ఫీచర్... Read More


ఐఐటీ మద్రాస్‌లో జేఈఈ అడ్వాన్స్‌డ్ లేకుండానే బీటెక్‌లో అడ్మిషన్లు.. ఈ డోర్స్ ఎవరికి ఓపెన్ అంటే?

భారతదేశం, ఆగస్టు 9 -- భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక సాంకేతిక సంస్థల్లో ఒకటైన ఐఐటీ మద్రాస్ 'ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎక్సలెన్స్ అడ్మిషన్స్ స్కీమ్' (ఫేస్) ద్వారా ఈసారి 9 మంది విద్యార్థులను బీటెక్ ప్రోగ్రామ... Read More


రాజమౌళి బిగ్ సర్‌ప్రైజ్- ఎస్ఎస్ఎంబీ29 నుంచి మహేశ్ బాబు ప్రీ లుక్ రిలీజ్- ఎన్నడు చూడని సీన్ రివీల్ అంటూ పోస్ట్

Hyderabad, ఆగస్టు 9 -- సూపర్ స్టార్ మహేశ్ బాబు అప్‌కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29. ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే ఎన్నో అంచనాలు క్రియేట్ చేసి... Read More


అడ్వెంచర్ కోరుకునేవారికి 5 పవర్‌ఫుల్ బైకులు.. మీరు అనుకునే బడ్జెట్‌లోనే!

భారతదేశం, ఆగస్టు 9 -- బడ్జెట్ విభాగంలో శక్తివంతమైన బైక్ కోసం చూస్తే.. మీ కోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ బైక్ లు స్విచ్చబుల్ రియర్ ఏబీఎస్ ను కలిగి ఉండటం వల్ల బురద, గులకరాళ్ళు, గుంతల రోడ్లపై రైడింగ్ మర... Read More


త్వరలో బుధ-శుక్రుల కలయికతో ఈ మూడు రాశుల వారికి విపరీతమైన లాభాలు.. డబ్బు, విజయాలతో పాటు అనేకం!

Hyderabad, ఆగస్టు 9 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా యోగాలు ఏర్పడినప్పుడు 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల ... Read More


ఈ సినిమాలో వీరిద్దరితోపాటు కౌశిక్ పెగల్లపాటి, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ కిష్కిందపురి నుండి వైబ్రెంట్ బీట్స్ లవ్ మెలో

Hyderabad, ఆగస్టు 8 -- బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి జంటగా నటించిన సినిమా కిష్కిందపురి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై డైనమిక్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మించారు. కిష్కిందపురి చిత... Read More


హారర్ మిస్టరీగా బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ కిష్కిందపురి.. ఉండిపోవే నాతోనే సాంగ్ రిలీజ్

Hyderabad, ఆగస్టు 8 -- బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి జంటగా నటించిన సినిమా కిష్కిందపురి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై డైనమిక్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మించారు. కిష్కిందపురి చిత... Read More


విశాఖలో పేలిన గ్యాస్ సిలిండర్ - ముగ్గురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి సీరియస్..!

Andhrapradesh, ఆగస్టు 8 -- విశాఖపట్నం సిటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.వీరిలోనూ ఇద్దర... Read More


లాభాలు పెరిగినా కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ ధర ఎందుకు పడిపోయింది?

భారతదేశం, ఆగస్టు 8 -- కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ ధర ఈ రోజు (శుక్రవారం, ఆగస్టు 8) ఉదయం ట్రేడింగ్‌లో ఒక్కసారిగా 9 శాతం మేర పడిపోయింది. మొదటి త్రైమాసికంలో కంపెనీ 49 శాతం లాభాలు, 31 శాతం ఆదాయ వృద్ధిని సాధిం... Read More


హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్: సెప్టెంబర్ 2న లాంచ్

భారతదేశం, ఆగస్టు 8 -- ప్రముఖ వాహనాల తయారీ సంస్థ హోండా, తన తొలి హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను సెప్టెంబర్ 2, 2025న ఆవిష్కరించనుంది. ఈ మేరకు ఒక చిన్న టీజర్‌ను విడుదల చేసి, ఆటోమొబైల్ ప్రియ... Read More