Exclusive

Publication

Byline

ఇరాన్‌పై కుర్దిష్ సేనల దండయాత్ర? అలీ ఖమేనీ మరణం తర్వాత మారనున్న యుద్ధ గమనం.. అమెరికా సంచలన వ్యూహం

భారతదేశం, మార్చి 5 -- వాషింగ్టన్/బగ్దాద్: ఇరాన్ రాజకీయాల్లో ఏర్పడిన అనిశ్చితిని ఆసరాగా చేసుకుని, ఆ దేశ సరిహద్దుల్లో భారీ కుర్దిష్ దండయాత్రకు రంగం సిద్ధమవుతోంది. ఉత్తర ఇరాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఇరాన... Read More


NIRF ర్యాంకింగ్స్‌లో టాప్ 10 మెడికల్, డెంటల్ కాలేజీలు ఇవే

భారతదేశం, మార్చి 5 -- దేశవ్యాప్తంగా వైద్య విద్యలో చేరాలనుకునే విద్యార్థులకు ఇది కీలక సమయం. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ వారంతో ముగియనుంది. నేషనల్ టెస్టి... Read More


ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీలో లేఆఫ్స్: 2,500 మంది ఉద్యోగులపై వేటు.. అసలు కారణం ఏంటి?

భారతదేశం, మార్చి 5 -- ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగంలో మళ్ళీ కుదుపు మొదలైంది. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం 'మోర్గాన్ స్టాన్లీ' (Morgan Stanley) పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది.... Read More


బీహార్ రాజకీయాల్లో పెను మార్పు: రాజ్యసభకు నితీష్ కుమార్.. సీఎం ఇన్నింగ్స్‌కు తెర

భారతదేశం, మార్చి 5 -- పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకం ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసు... Read More


నితీశ్ కుమార్ కీలక నిర్ణయం? రాజ్యసభకు బిహార్ సీఎం.. జేడీయూ భేటీతో దేశవ్యాప్త చర్చ

భారతదేశం, మార్చి 4 -- బిహార్ రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలే నిజం కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అ... Read More


రూపాయికి యుద్ధం సెగ.. డాలర్‌తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్టానికి పతనం.. కారణాలివే

భారతదేశం, మార్చి 4 -- పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రం కావడంతో భారత రూపాయి విలువ బుధవారం కుప్పకూలింది. ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు డిమాండ్ పెరగడంతో ర... Read More


ఎర్రటి తివాచీలా గుంటూరు మిర్చి పొలాలు: ఆనంద్ మహీంద్రా ఫిదా.. ఏపీ ప్రభుత్వానికి క్రేజీ ఐడియా

భారతదేశం, మార్చి 4 -- ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అద్భుతమైన విషయాలను పంచుకుంటారు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన మిర్చి పొలాల వ... Read More


యుద్ధ మేఘాల సెగ: స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. పెట్రోనెట్, ఎంజీఎల్ షేర్లు విలవిల

భారతదేశం, మార్చి 4 -- పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో భారత స్టాక్ మార్కెట్ బుధవారం రక్తసిక్తమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు ఐదో రోజుకు చేరడం, ఉద్రిక్తతలు మరింత ముదిరే సూచనలు కనిపిస్తు... Read More


దుబాయిలోని కార్యాలయాలను మూసివేసిన ఎన్విడియా, వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చిన అమెజాన్

భారతదేశం, మార్చి 4 -- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో దుబాయ్‌లోని తన కార్యాలయాలను ఎన్విడియా తాత్కాలికంగా మూసివేసింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ మంగళవారం తెల్లవారుజామున ఉద్యోగులకు ఈమెయిల్ ... Read More