భారతదేశం, మార్చి 5 -- పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకం ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని, పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభకు వెళ్తున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆయన సుదీర్ఘ సీఎం పదవీ కాలానికి తెరపడనుంది.
2005 నుంచి రికార్డు స్థాయిలో 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్, ఇకపై రాష్ట్ర పాలనలో మార్గదర్శిగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
"రెండు దశాబ్దాలుగా మీరు నాపై చూపిన అచంచలమైన నమ్మకం, అందించిన మద్దతు వల్లే బీహార్ను అభివృద్ధి పథంలో నడిపించగలిగాను. మీ నమ్మకమే ఈరోజు బీహార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.