Exclusive

Publication

Byline

Location

Telangana: పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ - పుకార్లు నమ్మవద్దని ప్రభుత్వం ప్రకటన

భారతదేశం, మార్చి 25 -- ఇంధన కొరతతో పెట్రోల్ బంకులు మూతపడతాయనే ప్రచారంతో వాహనదారులు బంకుల వద్దకు పోటెత్తారు. మంగళవారం హైదరాబాద్ లోని చాలా పెట్రోల్ బంకుల వద్ద బారులు కనిపించాయి. కొన్నిచోట్ల నో స్టాక్ బో... Read More


Telangana Govt : తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత - ప్రతిపాదనలు సిద్ధం..!

భారతదేశం, మార్చి 23 -- వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగులకు కోత పడనుంది. ఆ దిశగా తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రాథమికంగా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 10 శాతం వరకు వేతనాల్లో... Read More


Bhadrachalam Master Plan : పుష్కరాల నాటికి తొలి దశ అభివృద్ధి పనులు పూర్తి కావాలి - సీఎం రేవంత్

భారతదేశం, మార్చి 22 -- భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ సహజత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా అభివృద్ధి పనులు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తిగా ఆగమ శాస్త్రానుసారం చేపట్ట... Read More


East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం - రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి

భారతదేశం, మార్చి 22 -- తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దేవరపల్లి మండల పరిధిలోని యర్నగూడెం వద్ద ఉన్న జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనగా ఈ ఘటన ... Read More


Telangana Budget 2026: ఇంటర్‌ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం - ITI విద్యార్థులకు నెలకు రూ.2 వేలు

భారతదేశం, మార్చి 20 -- రాష్ట్రంలోని ఇంటర్, ఐటీఐ, ఏటీసీల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా. కొత్త పథకాన్ని ప్రకటించింది. ప్రభు... Read More


LPG Cylinders : మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధం - సీఎం చంద్రబాబు

భారతదేశం, మార్చి 17 -- ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సమీక్షలో పెట్... Read More


Delhi liquor case : రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై సీబీఐ అప్పీల్ - ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

భారతదేశం, ఫిబ్రవరి 27 -- ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ అప్పీల్ చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా ఇతర ని... Read More


గాంధీ సరోవ‌ర్ ప్రాజెక్ట్ శంకుస్థాప‌నకు రండి - కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

భారతదేశం, ఫిబ్రవరి 12 -- మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న గాంధీ సరోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి రావాలని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ని సీఎం ... Read More