భారతదేశం, అక్టోబర్ 7 -- విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో ప్రధానం ఘట్టమైన సిరిమానోత్సవం ఘనంగా ప్రారంభమైంది. చదరగుడి నుంచి విజయనగరం కోట వరకు సిరిమానును ఊరేగిస్తారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్... Read More
భారతదేశం, అక్టోబర్ 7 -- హైదరాబాద్ సీపీ వాహనదారులకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మందుబాబులకు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వ... Read More
భారతదేశం, అక్టోబర్ 7 -- మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 9న అనకాపల్లి జిల్లాలోని మాకవరపాలెం పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం నుండి మాకవరపాలెంకు హెలికాప్టర్లో ప్రయాణించ... Read More
భారతదేశం, అక్టోబర్ 7 -- తెలంగాణలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒకరు అంటుంటే.. నేను అలా అనలేదని మరొకరు చెబుతున్నారు. తనకు క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మ... Read More
భారతదేశం, అక్టోబర్ 7 -- 2025 నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్స్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారా? మరికొన్ని రోజులే టైమ్ మిగిలి ఉంది. అక్టోబర్ 15వ తేదీతో సమయం ముగుస్తుంది. ఎన్ఎంఎంఎస... Read More
భారతదేశం, అక్టోబర్ 7 -- మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు అమలును డిసెంబర్ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు మొదటి దశపై ముఖ్యమంత్రి సీనియర్ అధికారులతో సమీక్... Read More
భారతదేశం, అక్టోబర్ 6 -- అక్రమ మాదకద్రవ్యాల సంబంధిత కార్యకలాపాలను అరికట్టేందుకు రాజేంద్రనగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) పోలీసులు మొయినాబాద్లోని ఒక ఫామ్హౌస్పై దాడి చేశారు. ఇన్స్టాగ్రామ్లో ప్రకట... Read More
భారతదేశం, అక్టోబర్ 6 -- హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో టీజీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. ఈ మేరకు ఇటీవల నిర్ణయం తీసుకోగా.. ఇది ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో జంట ... Read More
భారతదేశం, అక్టోబర్ 6 -- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుందని, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుందని భారత ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది . ఉప ఎన్నిక ప్రకటనతో నగరంలో మోడల్ ప్రవర్తనా నియమావళి అ... Read More
భారతదేశం, అక్టోబర్ 6 -- విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం చేయడంతో పాటు గరిష్ట ఉత్పత్తి స్థాయికి తీసుకువెళ్లే అంశంపై సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏడాది కాలంల... Read More