Exclusive

Publication

Byline

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో 2026 నుండి కొత్త పీజీ, యూజీ కోర్సులు

భారతదేశం, జనవరి 29 -- సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(CUAP)లో 2026-27 విద్యా సంవత్సరం నుండి అనేక కొత్త పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వైస్-ఛాన్సలర్ ప్రొఫెస... Read More


నిషేధిత భూముల సమస్యలను పరిష్కరించడానికి కొత్త యాప్‌ : మంత్రి పొంగులేటి

భారతదేశం, జనవరి 29 -- సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం కర్దనూర్‌లో కొత్త ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ సముదాయ నిర్మాణానికి మంత్రి, కార్మిక మంత్రి జి.వివేక్‌తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివ... Read More


రాష్ట్రంలో 2027 నాటి వరకు 73 అమృత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి

భారతదేశం, జనవరి 29 -- రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలో లాజిస్టిక్స్ వ్యవస్థను ప్రపంచ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని... ... Read More


ఫిబ్రవరి 3 నుండి 94,689 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు

భారతదేశం, జనవరి 29 -- జాతీయ అంధత్వం, దృష్టి లోపం నియంత్రణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 3 నుండి రాష్ట్రవ్యాప్తంగా 94,689 మంది విద్యార్థులకు ఉచిత కళ్ళజోళ్లు పంపిణీని ప్రారంభించనుంది. ఈ... Read More


మేడారం జాతరలో 108 బైక్ అంబులెన్స్‌లు.. భక్తులకు మెడికల్ ఎమర్జెన్సీ సేవలు

భారతదేశం, జనవరి 29 -- సమ్మక్క-సారలమ్మ మేడారం మహాజాతర దృష్ట్యా భక్తులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్స్‌లను మోహరించింది. మేడారం జాతర ప్రాంతంలో... Read More


త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ రానుంది.. ఈ పరీక్షకు కూడా ఉచిత కోచింగ్ : మంత్రి సవిత

భారతదేశం, జనవరి 28 -- ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు స్థిరపడి, పాలనలో కీలక భూమిక పోషించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎస్.సవిత అన్నారు. అందుకోసమే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు... Read More


ఏపీఎస్ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలు.. త్వరలో రానున్న నోటిఫికేషన్!

భారతదేశం, జనవరి 28 -- ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీలో కొలువుల జాతర మెుదలుకానుంది. పెద్ద ఎత్తున ఏపీఎస్ఆర్టీసీలో రిక్రూట్‌మెంట్ జరగనుంది. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది. ఆర్టీసీలో ఖాళీలపై ప్రభుత్వానికి నివేదిక అం... Read More


సినిమా టికెట్ ధరల అంశం సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోండి, అక్కడే చెప్పుకోండి : హైకోర్టు

భారతదేశం, జనవరి 28 -- సినిమా టిక్కెట్ల ధరల పెంపునకు సంబంధించిన వివాదాలను సింగిల్ జడ్జి దగ్గరే తేల్చుకోవాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. షైన్ స్క్రీన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఎల్‌పీ దాఖలు చ... Read More


ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫైనల్‌ సెలెక్షన్‌ లిస్ట్‌ విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ లిస్ట్ చూసేయండి!

భారతదేశం, జనవరి 28 -- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన పోర్టల్‌లో విడుదల చేసింది. మెుత్తం 905 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ ... Read More


విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ట్రైన్‌కు 4 అదనపు కోచ్‌లు

భారతదేశం, జనవరి 28 -- విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌ల సంఖ్యను రైల్వే శాఖ శాశ్వతంగా 16 నుండి 20కి పెంచింది. ఈ రైలులో ఎక్కువ మంది ప్రయాణించాలని కోరుకుంటున్నందున, ఉన... Read More