Exclusive

Publication

Byline

రాష్ట్రంలో కొత్తగా డయాలసిస్ కేంద్రాలు.. వైద్యారోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్

భారతదేశం, జనవరి 5 -- తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సంస్థలలో మౌలిక సదుపాయాలు, పరికరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి చర్యలను వేగవంతం చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ... Read More


కోనసీమలో ఓఎన్‌జీసీ గ్యాస్ లీక్.. భారీగా మంటలు, మూడు గ్రామాలు ఖాళీ!

భారతదేశం, జనవరి 5 -- అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద గ్యాస్ లీక్ అయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. ఇది చూసిన గ్రామస్తులు భయాందోళనక... Read More


మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం.. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కామెంట్స్

భారతదేశం, జనవరి 5 -- పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో చిట్ చాట్ చేశారు. ఈ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టులో వాదనలు బలంగా విని... Read More


నీటి విషయంతోపాటు ఇతర అంశాల్లో తెలుగువారు కలిసే ఉండాలి : సీఎం చంద్రబాబు

భారతదేశం, జనవరి 5 -- గుంటూరులో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడారు. దేశంలో ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలని చెప్పారు... Read More


మండలిలో కల్వకుంట్ల కవిత కంటతడి.. కొత్త పార్టీగా మారుతున్న తెలంగాణ జాగృతి

భారతదేశం, జనవరి 5 -- శాసనమండలిలో కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టుకున్నారు. ఇదే తన చివరి ప్రసంగం అని భావోద్వేగానికి గురయ్యారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని చెప్పి.. బలమైన శక్తిగా మళ్లీ చట్ట సభల్లోకి వ... Read More


ఈ నగరంలో నో హెల్మెట్-నో పెట్రోల్ రూల్.. కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు!

భారతదేశం, జనవరి 5 -- రోడ్డు భద్రతను పెంపొందించడానికి, మోటార్ సైకిల్ సంబంధిత ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి విశాఖపట్నం నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2026 నుండి నగరం అంతటా 'నో హెల్మెట... Read More


బాడీ‌గార్డ్‌ను కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ వీడియో వైరల్!

భారతదేశం, జనవరి 4 -- సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆయన గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఏదో కార్యక్రమంలో భాగంగా గోవు చుట్టూ ప్రదక్షిణల... Read More


తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. పలువురు మృతి!

భారతదేశం, జనవరి 4 -- తెలుగు రాష్ట్రాల్లో పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు మృతి చెందారు. యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువక... Read More


నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో విచారణకు ముందు లిగల్ టీమ్‌తో రేవంత్ రెడ్డి భేటీ

భారతదేశం, జనవరి 4 -- ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు గురించి వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో సో... Read More


ఏటా సుమారు 3,000 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తుంది : సోమిరెడ్డి

భారతదేశం, జనవరి 4 -- టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మిగులు జలాలపై మాట్లాడారు. ప్రతి సంవత్సరం 2,000 నుండి 3,000 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తుందని, మిగులు జలాల వ... Read More