Exclusive

Publication

Byline

ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్.. సినిమాలను పైరసీ చేయలేదట!

భారతదేశం, నవంబర్ 26 -- ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్ నెలొంది. ఇమంది రవి సినిమాలు పైరసీ చేయలేదని, సినిమాలను కొని వాటిని కంటెంట్ మేనెజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఐబొమ్మలో అప్‌లోడ్ చేసేవాడని పోలీసులు గుర్తించారు... Read More


తాండూరు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు.. ఇంటర్వ్యూ మాత్రమే!

భారతదేశం, నవంబర్ 26 -- భారత ప్రభుత్వం పరిధిలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. వికారాబాద్ జిల్లా తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఫిక్స్‌డ్... Read More


సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్.. 45 రోజుల్లో సమస్యలు పరిష్కారం : పవన్ కల్యాణ్

భారతదేశం, నవంబర్ 26 -- కోనసీమ జిల్లాలో పల్లె పండుగ 2.0లో భాగంగా పవన్ కల్యాణ్ పర్యటించారు. రాజోలు నియోజకవర్గం పరిధిలోని కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం, కేశనపల్లి డ్రెయిన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం క... Read More


రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే.. కోనసీమకు నరదిష్టి : పవన్ కల్యాణ్

భారతదేశం, నవంబర్ 26 -- కోనసీమ జిల్లాలో పల్లె పండుగ 2.0లో భాగంగా పవన్ కల్యాణ్ పర్యటించారు. రాజోలు నియోజకవర్గం పరిధిలోని కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం, కేశనపల్లి డ్రెయిన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం క... Read More


పీసీబీ రూల్స్ పాటించలేదని 305 పరిశ్రమలు మూసివేత.. కొత్తగా హెల్ప్‌లైన్, యాప్‌

భారతదేశం, నవంబర్ 26 -- కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు 305 పరిశ్రమలను మూసివేయాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు(TGPCB) ఆదేశించింది. పర్యావరణ చట్టాల అమలును బలోపేతం చేయడం, రాష్ట్రవ్... Read More


హైదరాబాద్‌లో ఫేక్ ఐటీ కంపెనీ.. మోసపోయిన 400 మంది.. ఒక్కొక్కరి దగ్గర రూ.3 లక్షలు వసూలు!

భారతదేశం, నవంబర్ 26 -- మాదాపూర్‌లోని ఒక నకిలీ ఐటీ కంపెనీ కొన్ని వందల మంది నిరుద్యోగులను మోసం చేసింది. శిక్షణ, ఉద్యోగ నియామకాల కోసం బాధితులను భారీ మొత్తంలో డబ్బు చెల్లించేలా చేసి మోసగించింది. నిరుద్యోగ... Read More


ఒంగోలు ఎయిర్‌పోర్ట్‌కు డీపీఆర్ పనులు ప్రారంభం.. ఈ గ్రామాల్లో భూ సర్వే

భారతదేశం, నవంబర్ 26 -- ఒంగోలు విమానాశ్రయం కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం అవుతోంది. కోల్‌కతాకు చెందిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ బృందం, ఒంగోలు-కొత్తపట్నం రహదారిలోని అల్లూరు, ఆలూరు గ్రామాలలో భ... Read More


మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. ఛత్తీస్‌గఢ్‌లో 41 మంది లొంగుబాటు!

భారతదేశం, నవంబర్ 26 -- ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం 41 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఇది ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. బుధవారం బీజాపూర్ జిల్లాలో 41 మంది నక్సలైట్ల... Read More


ప్రపంచంలోనే తొలి అటానమస్ యాంటీ-డ్రోన్‌ గస్తీ వాహనం ఇంద్రజాల్‌ రేంజర్‌!

భారతదేశం, నవంబర్ 26 -- హైదరాబాద్‌ రాయదుర్గం టీ హబ్‌లో ప్రపంచంలో తొలి అటానమస్ యాంటీ డ్రోన్ గస్తీ వాహనం ఇంద్రజాల్ రేంజర్‌ను ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ము... Read More


బాబోయ్ సంక్రాంతి.. టికెట్ ధరలతో ప్రైవేట్ బస్సుల బాదుడే బాదుడు!

భారతదేశం, నవంబర్ 26 -- సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండటంతో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఛార్జీలను విపరీతంగా పెంచుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ నుండి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాలకు ... Read More