భారతదేశం, ఫిబ్రవరి 24 -- పార్శిల్ సేవలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా డోర్ టు డోర్ పార్శిల్ బుకింగ్, డెలివరీని సజావుగా అందించడానికి దక్షిణ మధ్య రైల్వే(SCR) మొట్టమొదటిసారిగా రైల్ పార్శిల్ యాప్ను ప్రా... Read More
భారతదేశం, ఫిబ్రవరి 24 -- మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ.. తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆయన చేసిన ట... Read More
భారతదేశం, ఫిబ్రవరి 24 -- రాష్ట్రవ్యాప్తంగా 1900 ఎంప్యానెల్డ్ ఆసుపత్రులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ)కి చెందిన దాదాపు 45,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఉద్యోగుల ఆరోగ్య పథ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 24 -- మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు నలుగురు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అలియాస్ కుమ్మ దాదా, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 24 -- మావోయిస్టు పార్టీ ఛీఫ్గా చాలాకాలం బాధ్యతలు నిర్వర్తించిన గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ తెలిసింది. చాలా ఏళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దశాబ్దాలపాటు... Read More
భారతదేశం, ఫిబ్రవరి 24 -- తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక చర్చను నిర్వహించింది. ఈ అంశం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. పవిత్రమైన సంప్రదాయం వివాదాస్పదంగా మారిందని తీవ్ర విచార... Read More
భారతదేశం, ఫిబ్రవరి 24 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అరటి పండ్ల ధరలు పెరుగుతున్నాయి. దీనికి కారణం పెళ్లిళ్ల సీజన్ వస్తుండటం, సరఫరా తగ్గడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. మరో మూడు నెలలు ధరలు... Read More
భారతదేశం, ఫిబ్రవరి 23 -- ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 23 -- మార్చి 16 నుండి మార్చి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసింది. మార్చి 16న... Read More
భారతదేశం, ఫిబ్రవరి 23 -- మార్చి 16 నుండి మార్చి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసింది. మార్చి 16న... Read More