భారతదేశం, ఏప్రిల్ 6 -- పారదర్శకతను మెరుగుపరచడం, అక్రమ కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా సిద్దిపేట జిల్లాలో ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం మన ఇసుక వాహనం పథకాన్ని ప్రవేశప... Read More
భారతదేశం, ఏప్రిల్ 6 -- అనంతపురం జిల్లా యాడికిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. 'జలధార-నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నీరు మనందరికీ సర్వస్వం... దానిని సంరక్షించుకోడా... Read More
భారతదేశం, ఏప్రిల్ 6 -- తెలంగాణలోని జాతీయ రహదారులపై 1,535 బ్లాక్ స్పాట్లను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గుర్తించింది. వాటిలో 1259 బ్లాక్ స్పాట్లలో స్వల్పకాలిక మరమ్మతు పనులు పూర్తి కాగా, 516 బ్... Read More
భారతదేశం, ఏప్రిల్ 5 -- రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఔట్పేషెంట్లు ఉండే ఆసుపత్రులలో హెల్త్ ఏటీఎంలు అని పిలిచే ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టింగ్ మెషీన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.... Read More
భారతదేశం, ఏప్రిల్ 5 -- పోలీసు సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా, తీవ్రమైన నేరాలను ఎదుర్కోవడానికి 'ఆన్-సైట్ ఎఫ్ఐఆర్' (ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్) విధానాన్ని అమలు చేస్తున్నట్లు వనపర్తి జిల్లా సూ... Read More
భారతదేశం, ఏప్రిల్ 5 -- ఆంధ్రప్రదేశ్లోని 108 అత్యవసర సేవా విభాగాలు క్లిష్టమైన కేసులకు వేగంగా స్పందించి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గత మూడు నెలల్లో 9,183 మంది గుండె జబ్బుల రోగులను 10... Read More
భారతదేశం, ఏప్రిల్ 5 -- రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో హైకోర్టు జోన్-II భవనాల నిర్మాణానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు ప్ర... Read More
భారతదేశం, ఏప్రిల్ 5 -- కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ) బిల్డింగ్ ప్లాన్స్తో సహా వివిధ లావాదేవీలపై వసూలు చేసే రుసుమును భారీగా పెంచింది. బిల్డింగ్ ప్లాన్స్ ధర మూడు రెట్లు పెరగగా, వాణిజ్య లైసెన్స... Read More
భారతదేశం, ఏప్రిల్ 3 -- వేసవి కాలంలో పశువులను చూసుకోవాల్సిన విధానంపై పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ నాయుడు మార్గదర్శకాలు జారీ చేశారు. పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి, ఉత్పాదకతను మెరుగుపరచడా... Read More
భారతదేశం, ఏప్రిల్ 3 -- తెలంగాణలో ఎల్పీజీపై జనాల్లో ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఓ వైపు ప్రభుత్వం ఎల్పీజీ కొరత లేదని ప్రకటనలు జారీ చేస్తున్నా.. ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల స... Read More