భారతదేశం, మే 5 -- వేసవి సెలవుల్లో తిరుమల ఆలయంలో యాత్రికుల దర్శనాన్ని టీటీడీ సులభతరం చేసింది. ఇప్పుడు యాత్రికులు కంపార్ట్మెంట్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా 7-8 గంటల్లోనే తిరుమలలోని శ్రీ ... Read More
భారతదేశం, మే 3 -- తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని మే 14న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. మొత్తం 41 లాట్లుగా ఉన్న మిక్స్డ్ రైస్లో ఉదయం స... Read More
భారతదేశం, ఏప్రిల్ 26 -- తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభమయ్యాయి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో... Read More
భారతదేశం, ఏప్రిల్ 15 -- భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవల కాలంలో తిరుమలలో దర్శనాలు, గదులు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో భక్తులను నమ్మబలికి మోస... Read More
భారతదేశం, ఏప్రిల్ 14 -- సాధారణంగానే తిరుమలలో రద్దీ ఉంటుంది. ఇక వేసవి సెలవులు మెుదలైన తర్వాత ఈ రద్దీ ఎక్కువ అవుతుంది. దీంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికలు వేస్త... Read More