Exclusive

Publication

Byline

Location

మీ ఇంటికి మీ డాక్టర్ మొబైల్ యూనిట్‌ ప్రారంభం.. ఎలా పనిచేస్తుందంటే?

భారతదేశం, మార్చి 26 -- వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు వారి ఇంటి వద్దకే ఉచిత వైద్య సంరక్షణను అందించేందుకు, తిరుపతి జిల్లా యంత్రాంగం మీ ఇంటికి మీ డాక్టర్ కార్యక్రమం కింద ఒక మొబైల్ యూనిట్ ప్రారంభించింది... Read More


Sri Ramanavami : మార్చి 27 నుండి 29వ తేదీ వరకు శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు

భారతదేశం, మార్చి 25 -- తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 27 నుండి 29వ తేదీ వరకు శ్రీ రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. మార్చి 27న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, ఉదయం 8 ... Read More


స్విమ్స్ తిరుపతిలో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలపైనే.. మార్చి 20 లాస్ట్ డేట్

భారతదేశం, మార్చి 9 -- తిరుపతి శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం నోటిఫికేషన్ వెలువడింది. వెంటనే అప్లై చేసుకోవాలి. తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీ... Read More


గరుడ అట్లాస్.. తిరుపతి పరిసరాల్లో 274 పక్షి జాతులు.. 55 వేల పక్షుల వీక్షణ

భారతదేశం, ఫిబ్రవరి 24 -- తిరుపతి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఐదో విడత పక్షిజాతుల గణన ముగిసింది. గరుడ అట్లాస్‌ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఐసర్‌, తిరుపతి నేచర్‌ సొసైటీ, ఫారెస్ట్ డిపార్ట్... Read More


TTD : శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా రావణాసుర వాహనసేవ.. ముగిసిన బ్రహ్మోత్సవాలు!

భారతదేశం, ఫిబ్రవరి 17 -- తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం త్రిశూలస్నానం వైభవంగా జరిగింది. ఉదయం 6.30 నుంచి 9 గంటల వరకు శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై అన్... Read More


వైభవంగా కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు.. ఫిబ్రవ‌రి 16న చక్రస్నానం

భారతదేశం, ఫిబ్రవరి 15 -- శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వర‌స్వామివారు ర‌థాన్ని అధిరోహించి ... Read More


టీటీడీ : తిరుపతిలో మూడు రోజులు సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత

భారతదేశం, జనవరి 22 -- రథ సప్తమి సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి అంటే జనవరి 23వ తేదీ నుంచి తిరుపతిలో మూడు రోజుల పాటు సర్వ దర్శన టోకెన్ల జారీని నిలిపివేసింది. ఈ టోకెన్లు జారీచేస... Read More


గ్యాస్ డెలివరీ బాయ్‌తో ఎఫైర్.. రూమ్‌కి రావాలని పిలిచి హత్య.. ఆపై!

భారతదేశం, జనవరి 6 -- తిరుపతి జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. సాంబలక్ష్మీ అనే మహిళను సోమశేఖర్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొర్లకుంట మారుతీనగర్‌లో జరిగింది. ప్... Read More