భారతదేశం, మార్చి 22 -- మార్చి నెలాఖరు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అసాధారణంగా మారాయి. తీవ్రమైన వేడితో పాటు అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం ఈ వాతావరణ మార్పునకు కారణంగా ఉంది. దీని ఫలితంగా అధిక ఉష్ణోగ్రతలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వంటివి చోటుచేసుకున్నాయి. రాబోయే 24 నుండి 72 గంటల పాటు పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ద్రోణి ప్రభావంతో వాతావరణం అకస్మాత్తుగా మారింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాలలో గంటకు 40 నుండి 60 కిలోమీట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.