Vijayawada : కృష్ణా నదిలో నైట్ బోటింగ్ - సర్కార్ గ్రీన్ సిగ్నల్, ఈ రూల్స్ మాత్రం తప్పనిసరి!
భారతదేశం, జూలై 25 -- Vijayawada Night Boating : పర్యాటక రంగానికి మరింత ఊపునిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని కృష్ణా నదిలో రాత్రివేళ బోటు షికారు (నైట్ క్రూజింగ్) చేసేందుకు పర్యాటక శాఖకు జలవనరుల శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు (GO) జారీ అయ్యాయి.
ఈ కొత్త నిర్ణయంతో పర్యాటకులు అమరావతి రాజధాని ప్రాంతం, పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ పరిసరాల్లో రాత్రి 10 గంటల వరకు కృష్ణా నదిలో హాయిగా విహరించవచ్చు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) ఆధ్వర్యంలో ఈ బోటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
పర్యాటకుల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ఈ అనుమతులతో పాటు అనేక కఠిన నిబంధనలను విధించింది. నది పరివాహక ప్రాంతం, నీటి విడుదల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తూనే ఈ విహారాన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.