భారతదేశం, ఫిబ్రవరి 10 -- తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఈడీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో భారీగా ఆర్థిక అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగినట్టుగా సిట్ విచారణలో తేలింది. దీంతో పీఎంఎల్ (Prevention of Money Laundering Act) చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. హవాలా మనీ కోణం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో డబ్బులు చేతులు మారడంపై ఈడీ విచారణ చేయనుంది. మనీ ట్రయల్పైనా ఈడీ అధికారులు ఫోకస్ చేస్తారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం అనుబంధ ఛార్జిషీట్ ప్రకారం.. ఈ కేసు హవాలా ఆధారిత నగదు లావాదేవీలు, ప్రైవేట్ పాల సంస్థలు, మధ్యవర్తులు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులకు నెయ్యి టెండర్లు, అనుమతులను ప్రభావితం చేయడానికి అక్రమంగా డబ్బు చెల్లించడం చుట్టూ నడుస్తోంది. హవాలా ఆపరేటర్ల ద్వారా తక్కువ మొత్తంలో చెల్లింపులు జరిగిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.