Tirumala Jyesthabhishekam 2026 : జూన్ 26 నుంచి తిరుమల శ్రీవారి 'సాలకట్ల జ్యేష్టాభిషేకం' - ఈ సేవలన్నీ రద్దు
భారతదేశం, జూన్ 15 -- Tirumala Jyesthabhishekam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో జూన్ నెలలో మరో అత్యంత పవిత్రమైన సుదీర్ఘ సాంప్రదాయ ఉత్సవానికి సమయం అసన్నమైంది. శ్రీవారి ఆలయంలో జూన్ 26వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు 'సాలకట్ల జ్యేష్టాభిషేకం' వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేలా ఈ ప్రత్యేక అభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.
శ్రీవారి ఆలయ పరిధిలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణ మండపంలో ఈ పవిత్ర క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక పరిభాషలో ఈ ఉత్సవానికి ''అభిద్యేయక అభిషేకం'' అనే మరొక విశిష్టమైన పేరు కూడా ఉంది.
తరతరాలుగా నిత్యం జరిగే వివిధ రకాల అభిషేకాలు, పూజాది క్రతువుల వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.