భారతదేశం, మార్చి 20 -- తెలంగాణ సెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయ్. గతేడాది నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 2565 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఈ మేరకు అధికారులు ఫలితాలను విడుదల చేశారు. కేటగిరీల వారీగా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పేర్కొన్నారు.

టీజీ సెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని సెట్ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....